Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి 295 స్ధానాల్లో గెలుపొంది తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
Loksabha Elections 2024 : ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తప్పుపట్టారు. తిరువనంతపురంలోనే కాదు దేశవ్యాప్తంగా మీరు చూసిన ఎగ్జిట్ పోల్స్ గణాంకాలు రేపు తప్పని వెల్లడవుతాయనే పూర్తి విశ్వా�
Mallikarjun Kharge : గాంధీ సినిమా వెలుగుచూసేంత వరకూ మహాత్మ గాంధీ గురించి ప్రపంచానికి తెలియదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే భగ్గుమనగా �
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి ఈసారి తాము కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, ఈ విషయంలో తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు.