కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడేయడం దారుణమని సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ (K. Narayana) విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షను మ�
Nama Nageshwar Rao | కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతుందని లోక్సభ బీఆర్ఎస్(BRS) పక్ష నేత నామా నాగేశ్వర్రావు(Nama Nageshwar) ధ్వజమెత్తారు.
Rahul Gandhi: నేర చరిత్ర ఉన్న నేతలను క్యాబినెట్లోకి తీసుకుంటున్నారని, కానీ విపక్ష నేతలపై అనర్హత వేటు వేస్తున్నారని మమతా బెనర్జీ అన్నారు. రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వం రద్దుపై ఆమె రియాక్ట్ అయ్య�
loksabha :పార్లమెంట్లో విపక్షాలు తమ ఆందోళన కొనసాగిస్తున్నాయి. అదానీ-హిండెన్బర్గ్ అంశంపై జేపీపీ వేయాలని డిమాండ్ చేశాయి. ఇవాళ కూడా ఉభయసభలు రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి.
BRS Protest:ఈడీ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ఈ అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఇవాళ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. విపక్షాలు కూడా ఉభయసభలను అడ్డుకున్నాయి.
అదానీ గ్రూప్ అవకతవకలపై నివేదిక వెల్లడించిన హిండెన్బర్గ్ రీసెర్చ్ భారత సంస్ధ అయితే కాషాయ పాలకులు దాని భరతం పట్టేవారని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.
Rahul Gandhi on Adani: దేశం అంతా అదానీ గురించి మాట్లాడుతోంది. ఆయన ఆస్తుల విలువ 140 బిలియన్ల డాలర్లకు ఎలా చేరిందని రాహుల్ ప్రశ్నించారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ అదానీ, మోదీ బంధమేందో తెలియాలన్నారు.
BRS Adjournment Motion: అదానీ గ్రూపు మోసాలకు పాల్పడినట్లు హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. లోక్సభ, రాజ్యసభలోనూ ఈ అంశంపై ఇవాళ వాయిదా తీర్మానం ఇచ్చింది.
New Parliament Building : అత్యుద్భుతంగా కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకుంటోంది. లోక్సభ, రాజ్యసభ హాల్స్కు చెందిన ఫోటోలు రిలీజ్ అయ్యాయి. లోక్సభలో 888 మంది సభ్యులు కూర్చునే రీతిలో నిర్మించారు. లోటస్ థీమ్ త�
MP Nama Nageshwar Rao | హైదరాబాద్లో బల్క్ డ్రగ్స్ పార్క్ను ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రభుత్వం గతంలో వాగ్దానం చేసిందని, అయితే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత
MP Nama Nageshwar Rao | కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వాటా మేరకు విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేయకుండా వివక్ష చూపుతుందని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు ధ్వజమెత్తారు. దేశ
TRS MPs | ఈ నెల 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం బీఏసీ సమావేశం జరిగింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి
న్యూఢిల్లీ: తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా తన స్టేట్మెంట్లతో అట్రాక్ట్ చేసే విషయం అందరికీ తెలిసిందే. అయితే సోమవారం పార్లమెంట్లో ఆ ఎంపీ తన హ్యాండ్బ్యాగ్ను దాచిపెట్టారు. ఆమె ఎందుకు అలా చేసిందో త�