PM Modi: 2015 నుంచి 2025 వరకు ప్రధాని మోదీ విదేశీ టూర్ల కోసం సుమారు 762 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. కేంద్ర విదేశాంగ శాఖ ఈ విషయాన్ని శుక్రవారం లోక్సభలో లిఖితపూర్వకంగా వెల్లడించింది. ఏ టూరుకు ఎంత ఖ�
Lok Sabha: లోక్సభలో ప్రధాని మోదీ కూర్చునే సీటు వద్ద ఫిబ్రవరి 4వ తేదీన విపక్ష మహిళా ఎంపీలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు చెందిన వీడియోను ఇవాళ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. మంత్రి ర�
Rahul Gandhi : చైనా గురించి రాహుల్ గాంధీ లోక్సభలో కొన్ని కామెంట్స్ చేశారు. మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే రాసిన బుక్ నుంచి ఆయన ఆ వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీన్ని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యతిరేకించారు.
Constitution Amendment Bill : రాజ్యాంగ సవరణ బిల్లులను విపక్షాలు వ్యతిరేకించాయి. దేశాన్ని బీజేపీ పోలీస్ రాజ్యంగా మారుస్తున్నదని విపక్ష నేతలు ఆరోపించారు. ఆ బిల్లు క్రూరమైందన్నాయి.
Karnataka | లోక్సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 16 సీట్లు గెలుస్తుందని ఇంటర్నల్ పోల్స్ అ�
Harish Rao | స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమించిన తెలంగాణలో సరిగ్గా 11 ఏండ్ల క్రితం నవ చరితకు పునాది పడింది. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.
One Nation One Election: జమిలి బిల్లులను జేపీసీకి పంపారు. ఇవాళ లోక్సభలో ఆ తీర్మానం పాసైంది. దీంతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆ బిల్లుపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయనున్నది. మొత్తం 39 మంది ఎంపీలు ఆ కమిటీలో ఉన్న�
One Nation One Election bill: జమిలి ఎన్నికల బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ వ్యతిరేకమని ఎంపీ మనీశ్ తివారి ఆ