Union Minister Jitiendra Singh: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుపై ఇవాళ లోక్సభలో చర్చ మొదలైంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. పేపర్ లీకేజీ ఘటనల్లో కఠిన శిక్ష అమలు చేసేందుకు పేపర్ లీకేజీ నిరో
Delimitation | మహిళా బిల్లు పేరిట డీలిమిటేషన్ను చేపట్టాలన్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ చర్యలు బ్యాక్ఫైర్ అయ్యాయి. శుక్రవారం నిర్వహించిన ఓటింగ్లో అవసరమైన మెజారిటీని సాధించలేక 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ
Delimitation | కేంద్రంలోని బీజేపీ సర్కార్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు పేరిట నియోజకవర్గాల పునర్విభజన క్రతువును పూర్తి చేయాలనుకొన్న మోదీ-షా ద్వయానికి గట్టి షాక్ తగిలింది.
తెలంగాణను అవమానించిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య సభ్యత్వంను రద్దు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర,రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు ఎన్.శ్రీకాంత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమా
తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజప్వీ సూర్య వ్యాఖ్యలతో తెలంగాణ పోరాటంలో ఆమరులైన వారి ఆత్మలు ఘోషిస్తున్నాయని సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్ల�
Tejasvi Surya | తెలంగాణ ఆత్మగౌరవంపై బీజేపీ వేయి తలల విషనాగై బుసకొడుతూనే ఉన్నది. తెలంగాణ పూర్తిగా పురుడు పోసుకోకముందే ప్రధాని మోదీ విషం చిమ్మడం మొదలుపెట్టగా, ఆ పార్టీ నేతలు వరుసగా తెలంగాణ పుట్టుకను అవమానిస్తూనే ఉ�
Loksabha: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై చర్చ చేపట్టేందుకు లోక్సభలో ఓటింగ్ జరిగింది. సుమారు 251 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు. అయితే ఆ రెండు బిల్లులను కలిపి చర్చించడం సరైంది కాదని కా�
Loksabha: కులగణన జరుగుతోందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. మతం ఆధారంగా కోటా ఉండబోదన్నారు. సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్కు కౌంటర్గా ఆయన లోక్సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ బిల�
Naxal Mukt Bharat | దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందని, మావోయిస్టు హింసాకాండకు నిలయమైన ఛత్తీస్గఢ్లోని బస్తర్ నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం ప్రకటించారు.