Gaumutra states: గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందని లోక్సభలో డీఎంకే ఎంపీ సెంథిల్కుమార్ విమర్శించారు. జమ్మూకశ్మీర్ బిల్లుపై చర్చిస్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష మాట్లాడే రాష
BRS MP N Nageswara Rao: తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని ఎంపీ నామా డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లోనే ఆ బిల్లును అమలు చేయాలన్నారు. లేదంటే దానికి ఓ డెడ్లైన్ విధించాలని కోరారు. నియోజకవర్గా
Women's Reservation Bill | భారత పార్లమెంటరీ చరిత్రలో సరికొత్త అధ్యాయం. ప్రజాస్వామ్య భారతాన నవశకం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు ఎట్టకేలకు మంగళవారం పార్లమెంటు ముందుకొచ్చింది.
అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును (Women's Reservation Bill) లోక్సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ�
CM KCR | ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆ�
Minister KTR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను (CM KCR) ఉద్దేశించి పార్లమెంట్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ (BJP MP Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ (Minister KTR) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Loksabha | తెలంగాణ రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆదాయంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిం
Adhir Ranjan Chowdhury: ప్రధాని మోదీ ఓ గుడ్డి రాజులా మారిపోయినట్లు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ ఆరోపించారు. ఇవాళ అవిశ్వాస తీర్మానంపై ఆయన మాట్లాడుతూ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంధ రాజు దృతరాష్ట్రుడి పాలనలో ద్�
Meenakshi Lekhi: కేంద్ర మంత్రి మీనాక్షి లేఖ.. విపక్ష ఎంపీలకు వార్నింగ్ ఇచ్చారు. గురువారం లోక్సభలో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో.. విపక్ష సభ్యులు ఆమె ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్�
No-Trust Motion: ఆగస్టు 8వ తేదీన అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 10వ తేదీన ప్రధాని మోదీ ఆ చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశప�
Manipur issue: పార్లమెంట్లో ఏడో రోజు కూడా అదే సీన్ రిపీటైంది. మణిపూర్ అంశంపైన చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో లోక్సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇక రాజ్యసభను రేపటికి వాయిదా వేశార�