TRS MPs | ఈ నెల 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం బీఏసీ సమావేశం జరిగింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి
న్యూఢిల్లీ: తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా తన స్టేట్మెంట్లతో అట్రాక్ట్ చేసే విషయం అందరికీ తెలిసిందే. అయితే సోమవారం పార్లమెంట్లో ఆ ఎంపీ తన హ్యాండ్బ్యాగ్ను దాచిపెట్టారు. ఆమె ఎందుకు అలా చేసిందో త�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ.. రాష్ట్రపతి ముర్ముపై అనుచిత కామెంట్ చేశారు. రాష్ట్రపత్ని అంటూ ఆయన నోరుజారారు. దీనిపై ఇవాళ పార్లమెంట్లో దుమారం రేగింది. ఇవాళ లోక్సభలో కేంద్ర స్మృత�
న్యూఢిల్లీ: నక్సల్ ప్రభావిత జిల్లా సంఖ్య 46కు చేరినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. లోక్సభలో ఆయన లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు. 2014లో 70 ఉన్న సంఖ్య 2021లో 46కు చేరిన
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్య తగ్గినట్లు ఇవాళ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. లోక్సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 2014 తర్వాత రాష్ట్రంలో అనూహ్య రీ�
అమాయకులైన అన్నదాతలను రక్షించండి.. వరి కొనుగోళ్లపై నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించండి.. నో ఇన్జెస్టిస్ టు గ్రోయింగ్ స్టేట్స్.. వి డిమాండ్ యూనిఫామ్ ప్రొక్యూర్మెంట్ పాలసీ.. న్యూఢిల్లీ: లోక్స
MP Nama Nageswara Rao | షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై చర్చించాలని పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చాలా ఏండ్లుగా పెండింగ్లో ఉన్నదని, ఉభయ సభల్లో కార్యకలాపాల
న్యూఢిల్లీ: చాలా ఏండ్ల తర్వాత బీఎస్ఎన్ఎల్ లాభాల బాట పట్టినట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వి నీ వైష్ణవ్ తెలిపారు. ఆపరేషనల్ ప్రాఫిట్లో బీఎస్ఎన్ఎల్ ఉందని ఆయన అన్నారు. 2019లో ప్రభుత్వం ఇచ్చిన 69వేల
కోవిడ్ కారణంగా నిలిచిపోయిన మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ దేశానికి భవిష్యత్ నిర్మాతలు విద్యార�
న్యూఢిల్లీ : రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం, బియ్యం సేకరణ చేయడం సాధ్యం కాదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. లోకసభలో ఎంపీలు సుమలత, మనీష్ తివారి, రాజ్ దీప్ రాయ్, మనోజ్ సహా పలు�
న్యూఢిల్లీ : కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. కేంద్రం తీరుకు నిరసనగా ఎంపీలు ఇవాళ లోక్సభలో ఆందోళన చేపట్టారు. గిరిజనుల ర�
న్యూఢిల్లీ: డిసెంబర్ 2024 నాటికి దేశంలో రోడ్ల మౌళికసదుపాయాలు అమెరికా తరహాలో ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్డు మౌళికసదుపాయాలు పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు అధికమవుతాయని,