న్యూఢిల్లీ: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది
న్యూఢిల్లీ: పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ కూడా ఉభయసభల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. ధాన్యం సేకరణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలన
లోక్సభలో మాండవీయ వెల్లడి కరోనాపై 11 గంటల పాటు చర్చ లోక్సభలో 153 ప్రైవేటు బిల్లులు న్యూఢిల్లీ: బూస్టర్ డోసు, పిల్లలకు కరోనా టీకా అంశాలపై వైద్య నిపుణుల అభిప్రాయాలు, సూచనల మేరకు నిర్ణయం తీసుకొంటామని కేంద్ర �
న్యూఢిల్లీ : రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం ముందు లేదని కేంద్ర రైల్వేల మంత్రి అశ్వని వైష్ణవ్ శుక్రవారం లోక్సభలో స్పష్టం చేశారు. స్టేషన్ రీడెవలప్మెంట్ కార్యక్ర�
న్యూఢిల్లీ: తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ గురించి గత అయిదు రోజుల నుంచి ఆందోళన చేపడుతున్నట్లు లోక్సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. అత్యవసర అంశాల గురించి కేటాయించిన సమయంలో ఆయన మాట్లాడు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. నాలుగవ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. ప్రొక్యూర్మెంట్ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నేప
Parliament | ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో (Parliament) ఆందోళనలు కొనసాగించాలని టీఆర్ఎస్ పార్టీతోపాటు విపక్షాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం
India Citizenship: ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడేవారికి కేంద్రం ఏటా భారత పౌరసత్వం ఇస్తుంది. 2016 నుంచి 2020 వరకు గడిచిన ఐదేండ్లలో మొత్తం 4,177 మంది భారత పౌరసత్వం తీసుకున్నారు.
న్యూఢిల్లీ: లోక్సభలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ టీఆర్ఎస్ నేతలు దుమారం సృష్టించారు. ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని గులాబీ ఎంపీలు డిమాండ్ చేశారు. బచావో బచావో కిసానో�
న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ రాష్ట్రాలకు చెల్లించాల్సిన రూ 52,000 కోట్ల జీఎస్టీ పరిహారం పెండింగ్లో ఉందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్కు తెలిపింది. 2020-21, 2021-22 ఆర్ధిక సంవత్సరాలకు �
ఎంపీ రంజిత్రెడ్డి | అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను, అంకురాలను దేశంలో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని చేవెళ్ల లోకసభ ఎంపీ డాక్టర్ గ�
ఎంపీ రంజిత్ రెడ్డి | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్సభలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి 377 నిబంధన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం, బియ్యం కొ