న్యూఢిల్లీ : సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్ధల (ఎంఎస్ఎంఈ)కు చెల్లించాల్సిన బకాయిలను 45 రోజుల్లోగా పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో వెల్లడించారు.
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్ట్ నుంచి డిసెంబర్లోపు మొత్తం 135 కోట్ల కరోనా వైరస్ టీకాలు అందుబాటులో ఉంటాయని అంచనా వేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్సభలో వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య క�
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వానికి చెందిన నిపుణుల బృందం.. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీతో కోవిడ్ టీకాల సరఫరా కోసం చర్చలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అన్సూక్ మాండవీయ తెలిపారు. ఇవ�
న్యూఢిల్లీ : కృష్ణానది జలాలపై వివాదం ఇవాళ లోక్సభలో చర్చకు వచ్చింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ అంశం గురించి మాట్లాడారు. శ్రీశైలం జలాశయం నుంచి అక్రమరీతిలో తెలంగాణ జెన్కో విద్యుత్తున�
న్యూఢిల్లీ: పెగాసస్ గూఢచర్యం వ్యవహారం వరుసగా రెండోరోజూ లోక్సభను స్తంభింపజేసింది. పెగాసస్పై కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల నినాదాలతో సభ హోరెత్తింది. సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా పలు�
కాళేశ్వరం ప్రాజెక్టు | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద మెగా టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేయాల్సిన అవసరం
న్యూఢిల్లీ: రాజ్యసభలో పియూష్ గోయల్ లీడర్ ఆఫ్ ద హౌజ్గా వ్యవహరించానున్నారు. తేవర్చంద్ గెహ్లాట్ను కర్ణాటక గవర్నర్గా నియమించిన తర్వాత ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఆ బాధ్యతలను స
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు జరగనున్నాయి. వర్షాకాల సమావేశాల తేదీలను ఇవాళ పార్లమెంట్ వ్యవహారాల క్యాబి�
ఎల్జేపీ నేత| బీహార్ రాజకీయాల్లో సరికొత్త వివాదం చెలరేగనుందా.. లోక్జనశక్తి పార్టీలో (ఎల్జేపీ) అసంతృప్తి రాజుకున్నదా.. పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తున్నాయి. లోక్సభలో పార్టీ పక్షనేత�
వైసీపీ | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ముందంజలో కొనసాగుతున్నారు.