న్యూఢిల్లీ: లోక్సభలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ టీఆర్ఎస్ నేతలు దుమారం సృష్టించారు. ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని గులాబీ ఎంపీలు డిమాండ్ చేశారు. బచావో బచావో కిసానో�
న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ రాష్ట్రాలకు చెల్లించాల్సిన రూ 52,000 కోట్ల జీఎస్టీ పరిహారం పెండింగ్లో ఉందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్కు తెలిపింది. 2020-21, 2021-22 ఆర్ధిక సంవత్సరాలకు �
ఎంపీ రంజిత్రెడ్డి | అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను, అంకురాలను దేశంలో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని చేవెళ్ల లోకసభ ఎంపీ డాక్టర్ గ�
ఎంపీ రంజిత్ రెడ్డి | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్సభలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి 377 నిబంధన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం, బియ్యం కొ
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తొలి రోజే రభస మొదలైంది. లోక్సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి రైతు సమస్యలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా క
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్కు రెండురోజుల ముందుగానే బుధవారం ముగిశాయి. పేరుకు 24 రోజుల పాటు కొనసాగినప్పటికీ.. కార్యకలాపాలు నడిచింది మాత్రం లోక్సభలో కేవలం 21 గంటల 14 నిమిషాలు. రాజ్యసభలోనూ అంతంత మా
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండు రోజుల ముందే ముగిశాయి. రాజ్యసభ కూడా బుధవారం సాయంత్రం నిరవధికంగా వాయిదా పడింది. జూలై 19న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్ట్13 వరకు జరుగాల్సి ఉ
న్యూఢిల్లీ: లోక్సభ ( Lok Sabha ) నిరవధిక వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ లోక్సభ చివరిసారి సమావేశమైంది. నిజానికి ఈనెల 13 వరకు సభలు జరగాల్సి ఉంది. కానీ గత రెండు వారాల �
అనుకూలంగా 385 ఓట్లు వ్యతిరేకంగా ‘0’ నిరసనలు ఆపి మద్దతు తెలిపిన ప్రతిపక్షాలు రిజర్వేషన్లపై పరిమితి తొలగించాలని డిమాండ్ న్యూఢిల్లీ, ఆగస్టు 10: రాష్ర్టాలకు తమ సొంత ఓబీసీ జాబితాలను రూపొందించుకునే అధికారాన్ని
న్యూఢిల్లీ: పన్ను చట్టాల సవరణ బిల్లుకు ఇవాళ లోక్సభ ఆమోదం తెలిపింది. దీంతో రెట్రో ట్యాక్స్కు బ్రేక్ వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇంధన, ఎనర్జీ సంస్థలతో పన్ను వ�