కాళేశ్వరం ప్రాజెక్టు | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద మెగా టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేయాల్సిన అవసరం
న్యూఢిల్లీ: రాజ్యసభలో పియూష్ గోయల్ లీడర్ ఆఫ్ ద హౌజ్గా వ్యవహరించానున్నారు. తేవర్చంద్ గెహ్లాట్ను కర్ణాటక గవర్నర్గా నియమించిన తర్వాత ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఆ బాధ్యతలను స
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు జరగనున్నాయి. వర్షాకాల సమావేశాల తేదీలను ఇవాళ పార్లమెంట్ వ్యవహారాల క్యాబి�
ఎల్జేపీ నేత| బీహార్ రాజకీయాల్లో సరికొత్త వివాదం చెలరేగనుందా.. లోక్జనశక్తి పార్టీలో (ఎల్జేపీ) అసంతృప్తి రాజుకున్నదా.. పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తున్నాయి. లోక్సభలో పార్టీ పక్షనేత�
వైసీపీ | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ముందంజలో కొనసాగుతున్నారు.
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వెంటాడినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్లో ఏకంగా 1,38,051 కొత్త కంపెనీలు నమోదయ్యాయని ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. లోక్సభలో సోమ�
న్యూఢిల్లీ : యువతుల వస్త్రధారణపై ఉత్తరాఖండ్ సీఎం తిరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువ మొయిత్ర మండిపడ్డారు. మహిళలు చిరిగిన జీన్స్ ధరించి తమ మోకాళ్లను చూపడం పట్ల రావత్ వి
తాడేపల్లి: తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు రాజకీయ పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించిన విషయం తెల
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా జరిగిన ఆందోళనలకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రత్యేకవాదులు, ఆందోళనలను ప్రేరేపించినవారు, భద్రత�