న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వెంటాడినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్లో ఏకంగా 1,38,051 కొత్త కంపెనీలు నమోదయ్యాయని ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. లోక్సభలో సోమ�
న్యూఢిల్లీ : యువతుల వస్త్రధారణపై ఉత్తరాఖండ్ సీఎం తిరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువ మొయిత్ర మండిపడ్డారు. మహిళలు చిరిగిన జీన్స్ ధరించి తమ మోకాళ్లను చూపడం పట్ల రావత్ వి
తాడేపల్లి: తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు రాజకీయ పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించిన విషయం తెల
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా జరిగిన ఆందోళనలకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రత్యేకవాదులు, ఆందోళనలను ప్రేరేపించినవారు, భద్రత�