న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా కింద 10 సీట్లను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఎంపీలు లెటర్ జారీ చేసిన వారికి స్కూళ్లలో 10 మంది విద్యార్థులకు సీట్లు కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ క�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇవాళ రోడ్లశాఖ గ్రాంట్లపై లోక్సభలో మాట్లాడారు. మోదీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైనట్లు ఆయన ఆరోపించారు. భారత్మాల ప్రాజెక్టు కింద మోదీ ప్రభుత్వం ఇచ్చ
న్యూఢిల్లీ: రైల్వేలను ప్రైవేటీకరించడం లేదని, అది కేవలం ఊహాజనితమైన వాదన అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. రైల్వే ప్రైవేటీకరణపై చర్చించలేదని, ప్లానిం�
న్యూఢిల్లీ: లోక్సభ జీరో అవర్లో ఇవాళ సోనియా గాంధీ మాట్లాడారు. ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియా వ్యవస్థలు చేస్తున్న రాజకీయాలపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ విద్వేషాన్ని పెంచుతున్న
పంజాబ్లో జయభేరి మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. త్వరలోనే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ముందుగా ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్.. బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం భగత్ సింగ్ పుట్టిన గ్�
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని ఏకిపారేశారు. ఆ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. ఏయే అంశాలపై పోరాటం చేయాలన్న జ్ఞానం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని మోదీ విమర్శించారు. క
కేంద్ర ప్రభుత్వంపై లోక్సభలో బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ ప్రతినిధి, ఎంపీ రాజ్యవర్ధన్ రాధోఢ్ ట్విట్టర్ వేదికగా గురువారం విరుచుకుపడ్డార�
Loksabha adjourn: లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ఆ వెంటనే స్పీకర్ ఓంబిర్లా సభను రేపటికి వాయిదావేశారు. కాగా, ఈ 2022-23 బడ్జెట్ వేతన జీవులకు ఎలాంటి ఊరట కల్పించలేదు. �
న్యూఢిల్లీ: బ్యాంకుల వద్ద రుణం తీసుకుని ఎగవేసిన డిఫాల్టర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూల్ చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి డిఫాల్టర్లకు చె�
BJP | పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు పలు కీలక బిల్లులు రాజ్యసభ ముందుకు రానున్నాయి. ఈనేపథ్యంలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీలు
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరిలో జరిగిన హింసాకాండపై సిట్ సంచలన విషయాలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో భాగమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్సభ�