Adhir Ranjan Chowdhury: ప్రధాని మోదీ ఓ గుడ్డి రాజులా మారిపోయినట్లు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ ఆరోపించారు. ఇవాళ అవిశ్వాస తీర్మానంపై ఆయన మాట్లాడుతూ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంధ రాజు దృతరాష్ట్రుడి పాలనలో ద్�
Meenakshi Lekhi: కేంద్ర మంత్రి మీనాక్షి లేఖ.. విపక్ష ఎంపీలకు వార్నింగ్ ఇచ్చారు. గురువారం లోక్సభలో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో.. విపక్ష సభ్యులు ఆమె ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్�
No-Trust Motion: ఆగస్టు 8వ తేదీన అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 10వ తేదీన ప్రధాని మోదీ ఆ చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశప�
Manipur issue: పార్లమెంట్లో ఏడో రోజు కూడా అదే సీన్ రిపీటైంది. మణిపూర్ అంశంపైన చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో లోక్సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇక రాజ్యసభను రేపటికి వాయిదా వేశార�
Loksabha Adjourned:మణిపూర్లో శాంతి నెలకొల్పడంతో పాటు సాధారణ పరిస్థితులు ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కోరింది. మణిపూర్ ఘటనలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడేయడం దారుణమని సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ (K. Narayana) విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షను మ�
Nama Nageshwar Rao | కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతుందని లోక్సభ బీఆర్ఎస్(BRS) పక్ష నేత నామా నాగేశ్వర్రావు(Nama Nageshwar) ధ్వజమెత్తారు.
Rahul Gandhi: నేర చరిత్ర ఉన్న నేతలను క్యాబినెట్లోకి తీసుకుంటున్నారని, కానీ విపక్ష నేతలపై అనర్హత వేటు వేస్తున్నారని మమతా బెనర్జీ అన్నారు. రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వం రద్దుపై ఆమె రియాక్ట్ అయ్య�
loksabha :పార్లమెంట్లో విపక్షాలు తమ ఆందోళన కొనసాగిస్తున్నాయి. అదానీ-హిండెన్బర్గ్ అంశంపై జేపీపీ వేయాలని డిమాండ్ చేశాయి. ఇవాళ కూడా ఉభయసభలు రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి.
BRS Protest:ఈడీ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ఈ అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఇవాళ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. విపక్షాలు కూడా ఉభయసభలను అడ్డుకున్నాయి.
అదానీ గ్రూప్ అవకతవకలపై నివేదిక వెల్లడించిన హిండెన్బర్గ్ రీసెర్చ్ భారత సంస్ధ అయితే కాషాయ పాలకులు దాని భరతం పట్టేవారని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.