ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న నేర న్యాయ చట్టాల స్థానంలో తీసుకొచ్చిన బిల్లులను కేంద్రం వెనక్కు తీసుకొన్నది. ఈ మేరకు మంగళవారం లోక్సభలో వెల్లడించిన కేంద్ర హోంమంత్రి అమిత్షా.. వాటి స్థానంలో పార్లమెంటరీ ప్�
Criminal Law Bills | క్రిమినల్ చట్టాలను మార్చే మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్షా మంగళవారం ఉపసంహరించుకున్నారు. పార్లమెంటరీ కమిటీ సిఫారసులతో కూడిన కొత్త ముసాయిదా బిల్లులను ఆయన లోక్సభలో ప్రవేశపెట్టారు.
మొన్న కేంద్ర హోం శాఖామాత్యులు అమిత్ షా లోక్సభలో ఒక బిల్లును ప్రవేశ పెట్టారు. అదే జమ్మూకశ్మీర్ రీ-ఆర్గనైజేషన్ బిల్లు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో రాజ్యాంగంలో 370 ప్రకరణం రద్దుచేసి దాని కింద పొందుపరిచిన �
పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. శుక్రవారం లోక్సభ నుంచి ఆమెను బహిష్కరించారు. ఈ మేరకు ఎథిక�
తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ములుగు జిల్లాలో ‘సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టగ�
ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నారన్న కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక శుక్రవారం పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నదని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.
జమ్మూకశ్మీర్పై లోక్సభ బుధవారం రెండు కీలక బిల్లులను ఆమోదించింది. అందులో మొదటిది జమ్మూ, కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, రెండోది జమ్మూ, కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు. జమ్మూ, కశ్మీర్ ప్రాంతా�