లోక్సభలో ప్రశ్నలు అడగడానికి తాను లంచం తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధమేనని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
డబ్బులు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు సంధించారని ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే శనివారం తాజాగా మరిన్ని ఆరోపణలు చేశారు.
బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర మధ్య వాగ్యుద్ధం జరిగింది. దర్శన్ హీరానందానీ అనే వ్యాపారవేత్త ప్రయోజనాలను కాపాడటం కోసం పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మహువా ముడుపులు స్వీకరించార
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-82, ఆర్టికల్-170 ల ప్రకారం దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన జరగాలి. జనాభా నిష్పత్తి ఆధారంగా లోక్సభ, విధానసభ సరిహద్దులను నిర్ణయించాలి. ఆ తర్వాత రిజర్వేషన్లు మారుస్తూ న�
మరాఠాలకు నిజాం కాలంనాటి రిజర్వేషన్లు కల్పించాలని మహారాష్ట్ర బీఆర్ఎస్ ఉత్తర ముంబై లోక్సభ సమన్వయకర్త రవీంద్ర రోకడే డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ ముంబై కొంకణ విభాగం ఆధ్వర్యంలో వివిధ డిమాండ్ల�
బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకాలేదు. ఇటీవల లోక్సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని ఉగ్రవాది అర్థం వచ్చేలా దూషించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడమే కాకుండ
ఎన్సీపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. లక్షద్వీప్ ఎంపీగా ఉన్న ఫైజల్ తనపై ఉన్న హత్యాయత్నం కేసును కొట్టి వేయాలంటూ చేసిన విజ్ఞప్తిని కేరళ హైకోర్టు తిరస్కరించింది.
జీఎస్టీ చట్టంలో తీసుకొచ్చిన సవరణలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధింపు ఆదివారం(అక్టోబర్ 1) నుంచి అమల్లోకి వచ్చింది.
జమిలి ఎన్నికలకు కేంద్రంలోని బీజేపీ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో లా కమిషన్ తన కసరత్తును ముమ్మరం చేసింది. లోక్సభ, రాష్ర్టాల శాసనసభలకు 2029 నుంచి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ఫార్ములా రూపొందిస్తున్నట్టు �
బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై లోక్సభలోనే మతపరమైన దూషణలకు దిగిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీకి ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాజస్థాన్లోని టోంక్ నియోజకవర్గ ఇంచార్జ్గా బిధూరిని నియమించింది.
మీడియాలో ప్రచారమవుతున్నట్టుగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన తరువాత దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు గణనీయంగా తగ్గితే.. దక్షిణాన బలమైన ప్రజా ఉద్యమం మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ ప�
లోక్సభ, రాష్ర్టాల శాసనసభల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు ఇటీవల పార్లమెంట్లో ఆమోదం పొందింది. మొత్తం 523 మంది సభ్యులకుగానూ 454 ఓట్లురాగా.. దశాబ్దాలుగా ఊరిస్తున్న మహిళా బి�
వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని బీజేపీ సర్కారు హడావిడిగా ఆమోదించిందని రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ విమర్శించారు.
బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ బీజేపీ ఎంపీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్సభలో తనను మాటలతో చంపేశారని, సభ వెలుపల తనను మూకదాడిలో భౌతికంగా చంపే పరిస్థితిని సృష్టిస్తున్నారని మండిపడ్డారు.