Tribal University | ములుగులో ఏర్పాటు చేయనున్న సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అంతకు ముందు బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత బి�
భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన రెండు పెద్ద తప్పిదాల వల్ల కశ్మీర్ ప్రజలు గత కొన్ని దశాబ్దాలుగా కష్టాలు, బాధలు పడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆరోపించారు. కశ్మీర్ మొత్తాన్ని మన అధీన�
BJP MPs resign | ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు లోక్సభ, రాజ్యసభ సభ్యత్వాలను వదులుకున్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎ
ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చడానికి కాంగ్రెస్ పార్టీ మళ్లగుళ్లాలు పడుతున్నవేళ.. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు.
రాష్ట్రంలో గిరిజన వర్సిటీ ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ములుగు జిల్లాలో ‘సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం సోమవారం లోక్సభల�
మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. తన ప్రభుత్వ అజెండా అయిన ఆత్మ నిర్భర భారత్ సాధించిన విజయంగా ఎన్నికల ఫలితాలను అభివర్ణించారు. ఈ హ్యాట్రిక్ గెలుపు 2
Mahua Moitra | పార్లమెంట్లో ప్రశ్నించేందుకు డబ్బులు అడిగారన్న కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యా�
మహారాష్ల్రలో తమ భాగస్వామ్య పక్షాలకు బీజేపీ షాకిచ్చింది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలలో సీట్ల పంపకం గురించి కూటమి పార్టీలతో ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరకపోయినా 48 స్థానాల్లో 26 సీట్లలో తాము పోటీ చేస్తామని
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వ్యవహారం నేపథ్యంలో లాగిన్ ఐడీ వినియోగంపై ఎంపీలకు లోక్సభ సెక్రటేరియట్ తాజాగా పలు సూచనలు జారీచేసింది. పోర్టల్ను ఎంపీలు మాత్రమే యాక్సెస్ చేయాలని, లాగిన్ ఐడీలను ఎవరికీ ఇవ్�
Mamata Banerjee: లోక్సభ నుంచి ఎంపీ మహువాను తప్పించేందుకు కేంద్రం ప్లాన్ వేసిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కేంద్రంపై ప్రశ్నలు వేసేందుకు మహువా ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆర
Maharashtra | మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ధర్మారావు బాబా అత్రాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేత అజిత్ పవార్ ముఖ్యమంత్రి అవుతారని తాను గతంలో చెప్పానని, ఇది త్వరలో జరగబోతున్నదని చెప్పారు.
లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉన్నది. లోక్సభ నుంచి ఆమెను బహిష్కరించాలని �
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను (Mahua Moitra) లోక్సభ నుంచి బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ (Ethics Committee) సిఫారసు చేసింది.
త్వరలో ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే ఎలక్టోరల్ బాండ్లను ఈ నెల 6 నుంచి విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.