Criminal Law Bills | బ్రిటిష్కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన క్రిమినల్ చట్టాలకు సంబంధించిన బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించింది. భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్
MP's suspended | లోక్సభలో బుధవారం మరో ఇద్దరు ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముగిసే వరకు సస్పెండ్ అయ్యారు. ఇద్దరు సభ్యుల్లో కేరళకు చెందిన థామస్ చజికదన్, ఏఎం ఆరిఫ్ ఉన్నారు.
Sonia Gandhi | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 141 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ (MPs Suspension) చేయడంపై ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) తాజాగా స్పందించారు. ఈ అంశంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిల�
భారత స్టాక్ మార్కెట్ వచ్చే 2024లో 10 శాతంవరకూ ర్యాలీ చేస్తుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తాజాగా అంచనా వేసింది. గత ఏడాదికాలంగా 17 శాతం పెరిగిన నిఫ్టీ 2024 సంవత్సరాంతానికి మరో 8-10 శాతం లాభపడుతుందని భావిస్తున్
పార్లమెంటులో రంగు పొగల దాడి సెగలు పుట్టిస్తున్నది. దాడిచేసిన వారి ఉద్దేశం ఏమైనప్పటికీ జరిగింది భద్రతా వైఫల్యం అనేది అందరూ అంగీకరించే విషయమే. ఆగంతకులు సభలోకి ప్రవేశించి వీరంగం వేయడం చూసి దేశం నివ్వెరపో�
Lok Sabha | పార్లమెంట్ భద్రత వైఫల్యంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై చర్చ జరగాలని విపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ఉభయ సభల్లో అధికార, విపక్షాల మధ్య తీవ్రవాగ్వాదం చోట�
Mamata Banerjee | పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్షా లోక్సభలో ప్రకటన చేయాలంటూ ఆందోళనకు దిగిన 33 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్ర�
Lok Sabha | లోక్సభ నుంచి 34 మంది ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సభలో గందరగోళం సృష్టించినందుకు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సహా 34 మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ అయ్యారు.
Parliament: స్మోక్ అటాక్ నేపథ్యంలో బయటపడిన భద్రతా వైఫల్యం గురించి చర్చించాలని ఇవాళ విపక్షాలు ఉభయసభల్లో డిమాండ్ చేశాయి. దీంతో ఆ సభలను వాయిదా వేశారు. ఇక సస్పెండ్ అయిన 13 మంది ఎంపీలు ఇవాళ పార్ల�
రానున్న లోక్సభ ఎన్నికల్లో బండి సంజయ్ పోటీ చేయకుండా మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్న పార్టీ సీనియర్లపై చర్యలు తీసుకోవాలని బండి మద్దతుదారులు బీజేపీ అధిష్ఠానాన్ని కోరారు. కరీంనగర్లోని ఈఎన్ గార్డెన్లో �
Nishikant Dubey | పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ప్రధానమంత్రి లేదా కేంద్ర హోం మంత్రి జవాబు చెప్పాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. దాంతో లోక్సభలో 13 మంది ఎంపీలు,
Praliament | పార్లమెంట్లో భద్రతాలోపంపై వరుసగా రెండో రోజూ ఉభయసభలు వాయిదాపడ్డాయి. ఉదయం పార్లమెంట్ ప్రారంభం కాగానే ఇటు లోక్సభ, అటు రాజ్యసభ రెండింటిలో విపక్ష ఎంపీల ఆందోళన మొదలైంది. పార్లమెంట్లో కలర్ స్మోక్ ఘ�