Parliament | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేశారు. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ అంశా�
వరుస ఎన్నికలతో 2024 ఎన్నికల నామ సంవత్సరంగా మారనున్నది. రాష్ట్రంలో అత్యధికకాలం ఎన్నికలతోనే గడిచే అవకాశమున్నదని రాజకీయరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వరుసగా రాజ్యసభ, లోక్సభ, ఎమ�
పార్లమెంట్లో ఇటీవల అలజడికి సృష్టించిన ఇద్దరు వ్యక్తులకు విజిటర్ పాసులు ఇచ్చిన కర్ణాటక బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా (MP Pratap Simha) పేరు మరోసారి వార్తల్లో నిలిచింది.
పార్లమెంటులో బిల్లులపై అర్థవంతమైన చర్చలు తీరని కలగానే కనిపిస్తున్నది. 17వ లోక్సభలో ఇప్పటివరకు ఆమోదం పొందిన మొత్తం బిల్లులలో సగానికిపైగా బిల్లులపై రెండు గంటల కన్నా తక్కువ వ్యవధిలోనే తూతూ మంత్రంగా చర్చ �
పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్సభలో దుండగుల అలజడి.. అసాధారణ రీతిలో 146 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు.. తదితర పరిణామాల మధ్య షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే పార్లమెంట్ శీతాకాల సమావే�
తలసేమియా, హిమోఫిలియా, సికిల్ సెల్ వంటి రోగాలున్నవారు అంగవైకల్యం గల వ్యక్తుల క్యాటగిరీ కింద ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లకు అర్హులు కాదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది.
Blood Disorders | తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ తదితర రక్త సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు దివ్యాంగుల కేటగిరి కింద ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు అర్హులు కాదని సామాజిక న్యాయశాఖ స్పష్టం చేసింది.
Nitin Gadkar | ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో రూ.65వేలకోట్లతో రోడ్లు, హైవేలు, ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్సభకు తెలిపారు.
Lok Sabha | లోక్సభ నిరవధిక వాయిదాపడింది. షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే సభ ముగిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారం సభలో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియా
Parliament Security : పార్లమెంట్ భద్రతా అంశం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూర్టీ ఫోర్స్ చేతుల్లోకి వెళ్లింది. ఢిల్లీ పోలీసులకు బదులుగా ఇక నుంచి సీఐఎస్ఎఫ్ ఆ భద్రతను చూసుకుంటుంది. లోపలికి ప్రవేశించే వారి�
Parliament breach | శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో భారీ భద్రతా లోపం (Parliament breach) బయటపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి �
దేశవ్యాప్తంగా ఔత్సాహికులు ప్రారంభించిన స్టార్టప్స్కు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఏంటి? వాటిలో ఎన్నో స్టార్టప్స్ సరిగా నిలదొకుకోలేకపోతున్నాయనేది వాస్తవమేనా? ఒకవేళ అది నిజమైతే స్టార్టప�
India Alliance MP's | లోక్సభలో ఎంపీ సస్పెన్షన్ ప్రక్రియ కొనసాగుతున్నది. మరో ఇద్దరు ఎంపీలను లోక్సభ నుంచి సస్పెండ్ బుధవారం సస్పెండ్ అయ్యారు. దీంతో సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 97కి చేరుకుంది. గత గురువారం నుంచి పార్లమెం�
CBI | తమిళనాడు, తెలంగాణ సహా పది రాష్ట్రాలు కేసులు దర్యాప్తు చేసేందుకు సీబీఐకి ఇచ్చిన సమ్మతిని ఉప సంహరించుకున్నాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభకు తెలిపింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (