ప్రతిపక్ష ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించగా..
గత ఐదేండ్ల తమ ప్రభుత్వ పాలనలో అద్భుతమైన ప్రగతి సాధించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 17వ లోక్సభ ఐదేండ్ల కాలవ్యవధిని సంస్కరణ, పనితీరు, పరివర్తన(రీఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్) పీరియడ్గా చెప్పవ�
Parliament | 17వ లోక్సభలో చివరి రోజైన శనివారం అయోధ్య రామమందిరంపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ మాట్లాడుతూ రాంలల్లా ఆలయాన్ని నిర్మించడం చారిత్రక విజయంగా అభివర్ణించ�
PM Modi | మానవజాతి ఈ శతాబ్దంలోనే అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరిరోజున ప్రధాని లోక్సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లు ద
Ayodhya Ram Temple: అయోధ్యలో నిర్మించిన రామాలయం అంశంపై ఇవాళ లోక్సభలో చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాలకు ఇవాళే చివరి రోజు అయిన నేపథ్యంలో ఆ అంశాన్ని సభలో చర్చించాలని నిర్ణయించారు. ఈ చర్చలో తాము ప�
యూపీఏ పదేండ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని, అవినీతి పెచ్చరిల్లిపోయిందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. దీర్ఘకాలిక ఆర్థిక పరిపుష్టికి యూపీఏ ప్రభుత్వం ఏమాత్రం చర్యల�
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 మధ్యంతర బడ్జెట్కు లోక్సభ బుధవారం మూజవాణి ఓటుతో ఆమోదించింది. దీంతోపాటుగా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్కు సంబంధించిన రూ.1.8 లక్షల కోట్ల బడ్జెట్ను కూడా దిగ
Congress | కాంగ్రెస్లో తాజాగా ఇద్దరి చేరిక ఆ పార్టీలో చిచ్చు రేపింది. పెద్దపల్లి రిజర్వుడ్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత, మహబూబ్నగర్ టికెట్ ఆశిస్తూ పారిశ్రామికవేత్త మన్నె జీవన్రెడ్డి మంగళ�
Lok Sabha | పోటీ పరీక్షల్లో అక్రమాలను అడ్డుకునేందుకు రూపొందించిన బిల్లుకు మంగళవారం లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు రూపొందించిన పబ్లిక్ ఎ�
Question Paper Leak | పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడితే పదేండ్ల జైలుశిక్షతోపాటు రూ.కోటి వరకు జరిమాన విధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు మంగళవారం లోక్ సభ ఆమోదం తెలిపింది.
పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారి ఆటకట్టించటానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురానున్నది. అందులో భాగంగా సోమవారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది. దీని కింద నేరం నిరూపితమైతే గరిష్ఠంగా ప�
Country Should Be Changed | దేశం పేరును భారత్గా మార్చాలని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సత్యపాల్ సింగ్ లోక్సభలో డిమాండ్ చేశారు. (Country Should Be Changed) రాజ్యాంగంలోని మొదటి పేరాలో ‘ఇండియా’ అంటే ‘భారత్’ అన్న ప్రస్తావన ఉందని అన్న�
Lok Sabha | పోటీ పరీక్షలు జరిగినప్పుడు ప్రశ్నపత్రాలు లీక్ చేసి డబ్బులు దండుకునే వారికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. క్వశ్చన్ పేపర్ లీకేజీ లాంటి వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన పబ్లిక