Mehbooba Mufti | జమ్ముకశ్మీర్కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్కు షాక్ ఇచ్చారు. కశ్మీర్లోని మూడు లోక్సభ స్థానాల్లో స్వతంత్రంగా పోట�
Anubhav Mohanty | ఒడిశాలో అధికార బీజేడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, సినీ నటుడు అనుభవ్ మొహంతి బీజేపీలో చేరాడు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకుల సమక్ష
Lok Sabha | 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడిన 17వ లోక్సభ (Lok Sabha) పదవీ కాలం జూన్ 16, 2024తో ముగియనుంది. ఈ నేపథ్యంలో 17వ లోక్సభకు సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా వెల్లడించ�
17వ లోక్సభకు తెలంగాణ నుంచి అత్యధికంగా హాజరైన వారిలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావుకు టాప్లో ఉన్నారు. మొత్తం 273 రోజులకుగాను 241 రోజులు (శాతం 88.3) ఆయన సభకు హాజరై.. వివిధ సమస్యలపై 202 ప్రశ్నలు అడిగారు.
Congress MP | లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, సిట్టింగ్ ఎంపీ రణ్వీత్ సింగ్ బిట్టూ బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ
ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సామాజిక సమతూకం పాటించారు. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకు సామాజిక సమతూకం పాటిస్తూనే ప్రజాబలం ఉన్న నేతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవు�
ఒడిశా లో బీజేపీ, బీజేడీ పొత్తుపై సస్పెన్స్కు తెరపడింది. ఈ లోక్సభ, అసెంబ్లీ ఎ న్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చే స్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మ న్మోహన్ సమాల్ శుక్రవారం స్పష్టం చేశారు. సీఎం నవీన�
Supreme Court | రాజకీయ కురువృద్ధుడు శరద్పవార్కు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది. ఆయన వర్గం ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్చంద్ర పవార్’ (NCP-Sharad Chandra Pawar) పేరుతో, ‘మనిషి ఊదుతున్న తురాయి’ గుర్తుపై లోక్సభ
DMK finalises Lok Sabha seats | తమిళనాడులోని అధికార డీఎంకే, మిత్రపక్షాలైన కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలతో లోక్సభ సీట్లు ఖరారు చేసింది. మొత్తం 40 లోక్సభ స్థానాలకుగాను 21 స్థానాల్లో డీఎంకే పోటీ చేయనున్నది.
ఏడు విడతల్లో నిర్వహించే లోక్సభ స్థానాలను మొత్తం లెక్కిస్తే 544 సీట్లు వస్తున్నాయి. దేశంలో ఉన్నది 543 లోక్సభ స్థానాలే అయితే 544 స్థానాలకు షెడ్యూల్ ఎందుకు ప్రకటించారనే ప్రశ్న తలెత్తింది.
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో గతంలో మాదిరిగా తిరుమలలో వసతి, శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ ధర్మకర్తల మండలి శనివారం ప్రకటన విడుదల చేసింది.
Lok Sabha Elections 2024 | జమ్ముకశ్మీర్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించనున్నారు. జమ్ముకశ్మీర్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించబోమని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం తె�