Rahul Gandhi | వయనాడ్ (Wayanad) లో కొండచరియలు (Landslides) విరిగిన పడిన ఘటనను కాంగ్రెస్ ఎంపీ, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) లోక్సభ (Lok Sabha) లో లేవనెత్తారు. కొండచరియలు విరిగిపడి 70 మందికిపైగా మరణించారని, బాధితులను కేంద్ర
Snakebite | భారత్లో పాముకాటు (Snakebite) మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో పాము కాటు కారణంగా ఏటా 50 వేల మంది మరణిస్తున్నట్లు బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ (Rajiv Pratap Rudy) తెలిపారు.
Akhilesh Yadav | దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్లో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మృతిచెందిన ఘటనపై లోక్సభలో చర్చ జరుగుతోంది. ఈ చర్చలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖ�
Coaching centre tragedy | దేశ రాజధాని ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు (UPSC Apirants) మృతిచెందిన ఘటనపై లోక్సభలో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీలు విరుచుకుపడ్డారు.
లోక్సభలో 10% స్థానాలను 35 ఏండ్లలోపు వారికి రిజర్వ్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లును శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు.
Cancer | భారత్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని (Cancer Cases Rising) కేంద్రం తెలిపింది. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన జేపీ నడ్డా (JP Nadda).. భారత్లో ఏటా క్యాన్సర్ కేసులు 2.5 శాతం పెరుగుతున్నట్లు వెల్లడించారు.
Dayanidhi Maran : ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీకి ఓటు వేసిన వారి కోసం కూడా పనిచేయడం లేదని, కేవలం తనకు మద్దతిస్తున్న పార్టీల కోసమే పనిచేస్తున్నారని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అన్నారు.
FM Nirmala Sitharaman: బంగారం, వెండితో పాటు మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్లు, మొబైల్ సంబంధిత విడి విభాగాలపై కస్టమ్ డ్యూటీని 15 శాతం తగ్గిస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బంగ�
Gaurav Gogoi | కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ను లోక్సభలో డిప్యూటీ లీడర్గా ఆ పార్టీ నియమించింది. లోక్సభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్, చీఫ్ విప్, ఇద్దరు విప్లను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోన�
V Hanumantha Rao | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుపై ఎవరూ ఊహించని విధంగా వీహెచ్ వ్యాఖ్యానించారు. ఆయన సునీల్ కనుగో
Union Budget 2024 | కేంద్రం బడ్జెట్ సమావేశాలకు (Union Budget 2024) ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) శనివారం �
Engineer Rashid | లోక్సభ (Lok Sabha) ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ నుంచి ఎన్నికైన షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజినీర్ రషీద్) ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు (Takes Oath As MP).