Congress Whip | పార్టీ ఎంపీలు ఎవరూ రేపు గైర్హాజరు కావద్దని అందరూ కచ్చితంగా లోక్సభకు రావాలని కాంగ్రెస్ పార్టీ (Congress party) విప్ (Whip) జారీచేసింది. రేపు ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం సభ వాయిదా పడేవర
Rahul Gandhi: తమ ప్రాణాలను అడ్డం పెట్టి మరీ రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మానసికంగా బలహీనంగా ఉన్న ప్రధాని మోదీ తమ ప్రభుత్వాన్ని రక్షించుకునే పనిలో పడినట్ల�
Lok Sabha | 18వ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మోదీ 3.0 కేబినెట్కు పాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు మం�
18వ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులతో ప్రమ�
INDIA bloc | 18వ లోక్సభ (18th Lok Sabha) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇండియా కూటమి (INDIA bloc) నేతలు రాజ్యాంగ ప్రతి (Constitution Copy)తో పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు.
Lok Sabha | 18వ లోక్సభ (18th Lok Sabha) సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనం (New Parliament building)లో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు.
లోక్సభ ప్రొటెం స్పీకర్గా ఏడుసార్లు వరుసగా నెగ్గిన బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ను ఎన్నిక చేసినట్టు బీజేపీ చేసిన ప్రకటన ఇండియా కూటమికి ఆగ్రహం తెప్పించింది.
Lok Sabha Pro tem Speaker | లోక్ సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే.
ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి లోక్సభకు ఎన్నికైతే.. రెండు సభల్లో కొనసాగేలా నిబంధనలు ఉండాలని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) ఎంపీ హనుమాన్ బేనీవాల్ అభిప్రాయపడ్డారు.
KC Tyagi | లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎవరి పేరును ప్రతిపాదిస్తే వారికే తాము మద్దతిస్తామని జేడీయూ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ సర్కారులో తాము, �
రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నిర్మాణాత్మకమైన చర్చలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం కోరారు.