Congress blames AAP | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్లో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై కాంగ్రెస్ నిందలు వేసింది. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కూటమి ఓటమికి ఆప్ కారణమని ఆరోపించింది. ఆప్ మద్యం పాలసీ స్కామ్ వల్ల�
నీట్ అక్రమాలపై శుక్రవారం పార్లమెంట్ దద్దరిల్లింది. ప్రవేశ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై వెంటనే ప్రభుత్వం చర్చ చేపట్టాలని లోక్సభ, రాజ్యసభల్లో విపక్ష ఎంపీలు పట్టుబట్టారు.
Lok Sabha: నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై చర్చించాలని ఇవాళ ఉభయసభల్లో విపక్షాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులకు సందేశం ఇవ్వాలని లోక్సభలో రాహుల్ గాంధీ తెలిపారు. పేపర్ లీకేజీ జరిగినట్లు రాజ�
President Murmu | ఉభయసభలను ఉద్దేశించి (address joint session) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్నుంచి ముర్ము పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు.
Lok Sabha | లోక్సభ (Lok Sabha)లో ఇవాళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు.
Lok Sabha | లోక్సభ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు సభ తిరిగి ప్రారంభం కానుంది. బుధవారం ఉదయం సభ ప్రారంభమవగానే లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగింది. మూజువాణి ఓటుతో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా స్పీకర్గా ఎన్ని�
లోక్సభలో మంగళవారం సభ్యుల ప్రమాణ స్వీకారాలు కొనసాగాయి. సోమవారంతో కలిపి 542 మందికిగానూ 535 మంది ప్రమాణాలు చేయగా.. ఇంకా ఏడుగురు సభ్యులు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నదని లోక్సభ వర్గాలు వెల్లడించాయి.
లోక్సభలో రెండోరోజు తెలంగాణకు చెందిన 15మంది సభ్యు లు ప్రమాణం స్వీకారం చేశారు. అత్యధిక మంది తెలుగులో ప్రమాణం చే యగా, ఇంగ్లిష్లో కొందరు, ఉర్దూ, హిందీలో ఒక్కొక్కరు ప్రమాణం చేశా రు.