PM Modi : లోక్సభ ఎన్నికల్లో విపక్షాలు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా వారికి పరాజయం తప్పలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ మంగళవారం సాయంత్రం లోక్
Om Birla : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో సోమవారం జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
Rahul Gandhi | లోక్సభ (Lok Sabha)లో బీజేపీని విమర్శిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం �
Akhilesh Yadav: ఈవీఎంలపై నిన్న కూడా నమ్మకం లేదని, ఇవాళ కూడా ఆ నమ్మకం లేదని, ఒకవేళ తమ పార్టీ 80 సీట్లు గెలిచినా.. అప్పుడు కూడా ఆ ఈవీఎంలపై భరోసా లేదని, ఈవీఎంలతో గెలిచినా.. ఆ ఈవీఎంలను తొలగించే వరకు తమ పోర
Harsimrat Kaur Badal | రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఇవాళ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) చేసిన ప్రసంగాన్ని శిరోమణి అకాలీదళ్ (SAD) ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్
Amit Shah : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభ్యంతరం తెలిపారు.
NEET Issue : నీట్ పరీక్ష లోటుపాట్లపై మోదీ సర్కార్ లక్ష్యంగా విపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో విమర్శలు గుప్పించారు. నీట్ విద్యార్ధులు పరీక్ష కోసం ఏండ్ల తరబడి సన్నద్ధమయ్యారని, వారి కుటుంబం విద్యార్ధులకు ఆర�
Rajnath Singh: ఎవరైనా అగ్నివీర్ చనిపోతే, ఆ కుటుంబానికి కోటి నష్టపరిహారం ఇస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. లోక్సభలో మంత్రి రాజ్నాథ్ మాట్లాడుతూ.. తప్పుడు ఆరోపణలతో సభను రాహుల్ �
PM Modi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన ప్రసంగంలో హిందువులపై వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై అటాక్ చేసిన ఆయన.. భయం, ద్వేషం, అబద్దాలు వ్యాప్తి చేయడం హిందూ మతం కాదు అని అన్నారు. ఆ సమ
Rahul Gandhi : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం లోక్సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
Speaker Om Birla: సభ్యుల మైక్ కట్ చేసేందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ల వద్ద స్విచ్ కానీ రిమోట్ కంట్రోల్ కానీ ఉండదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తాము మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో.. ప్రిసైడింగ్ ఆఫీస�
Lok Sabha | లోక్సభ (Lok Sabha) సమావేశాలు ఐదో రోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. నీట్ అంశంపై చర్చ (NEET discussion) చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) ఒప్పుకోకపోవడంతో సభ నుంచి ప్రతిపక్ష ఎం
Anurag Thakur: ఏ బాధ్యత లేకుండా రాహుల్ గాంధీ ఇన్నాళ్లూ అధికారాన్ని ఎంజాయ్ చేసినట్లు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. లోక్సభలో ఆయన ఇవాళ మాట్లాడుతూ.. ఇప్పుడు రాహుల్ గాంధీకి అధికారంతో పాటు బాధ్యత కూడా వ�
Lok Sabha | లోక్సభ (Lok Sabha) సమావేశాలు ఐదోరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే టీ 20 ప్రపంచకప్లో (T20 World Cup 2024) గెలుపొందిన టీమ్ ఇండియా జట్టుకు స్పీకర్ ఓం బిర్లా (Om Birla), ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. కెప్టెన్