YCP candidates | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ తరఫున వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇడుపులపాయలో
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల్లో చీలికతెచ్చే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ విమర్శించారు. పాలకులు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉద్యోగసంఘాల్లో మితిమీరిన జోక్య�
Adhir Ranjan | తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ను లోక్సభ అభ్యర్థిగా బెర్హంపూర్ పార్లమెంట్ స్థానం నుంచి తనపై పోటీకి దించడంపై.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బెర్హంపూర్ ప్రస్�
లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించనున్నది. ఈ మేరకు గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. తొలి జాబితాలో ఎంపిక చేసే అభ్యర్�
Lok Sabha | లోక్సభ (Lok Sabha) ఎన్నికలకు తొలి జాబితాను బీజేపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం నాడు బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా (BJPs Second List) విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
యూపీలోని బారాబంకి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన ఉపేంద్ర సింగ్ రావత్కి అనుకోని కష్టం వచ్చిపడింది. పార్టీ ఇలా టికెట్ ప్రకటించిందో లేదో.. ఆ మరుసటి రోజే అతను వివాదంలో ఇరుక్కున్నారు. అతనికి సంబంధించిన ఓ అశ�
Lok Sabha | దేశంలో లోక్సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. జాతీయ పార్టీలతోపాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికార బీజే�
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని యాకుత్పురాలోని ఒకే ఇంటిలో 662 మంది ఓటర్లు ఉన్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫిరోజ్ఖాన్ ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం మీ
Mann Ki Baat | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రతి నెలా చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో చేస్తున్న ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat) కార్యక్రమానికి తాత్కాలిక బ్రేక్ పడింది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 20వ తేదీ నుంచి బస్సుయాత్రలు ప్రారంభించనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. ‘విజయ సంకల్ప యాత్ర’ పేరుతో మార్చి 1 వరకు యాత్ర కొనస�