Lok Sabha Polls | బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)ని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని చాందినీ చౌక్ (Chandni Chowk) నుంచి అక్షయ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో వరుస కథన�
కర్ణాటక కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల భయం పట్టుకొన్నట్టు కనిపిస్తున్నది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించలేకపోతే.. అది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నదని రాష్ట్ర ప�
Lok Sabha Polls | రానున్న లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Polls) కాంగ్రెస్ (Congress), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మధ్య పొత్తు కుదిరింది. ఈ మేరకు ఐదు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించాయి.
Lok Sabha Polls | రానున్న లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Polls) కాంగ్రెస్ (Congress), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మధ్య పొత్తు కుదిరినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య పొత్తుపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Trinamool Congress: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లలో పోటీ చేసేందుకు రెఢీగా ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం 42 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.
Kamal Haasan | పార్టీ రాజకీయాలను పక్కనపెట్టి దేశం గురించి ఆలోచించాల్సిన తరుణం ఇదని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (Makkal Needhi Maiam) అధినేత కమల్ హాసన్ (Kamal Haasan) అన్నారు.
Mayawati: లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోరు చేయనున్నట్లు బీఎస్పీ నేత మాయావతి వెల్లడించారు. ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదన్నారు. తమ పార్టీ స్వంతంగానే ఎన్నికల బరిలో దిగుతుందన్నారు. ఎన్నికల వేళ వస్తున�
లోక్సభ, నాలుగు రాష్ర్టాల శాసన సభల ఎన్నికల నిర్వహణ కోసం 3.4 లక్షల మంది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) సిబ్బంది అవసరమని ఎన్నికల కమిషన్ (ఈసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
CAA : సీఏఏను లోక్సభ ఎన్నికల లోపే అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. 2019లో రూపొందించిన సీఏఏ చట్టాన్ని రాబోయే లోక్సభ ఎన్నికల లోపే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు చెప్పారు. పార�
రాజకీయ రంగ ప్రవేశానికి తమిళనాడు చెందిన ప్రముఖ నటుడు విజయ్ సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆయన కొత్త పార్టీ ప్రారంభించే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లోక్సభ ఎన్నికల అనంతరం అరెస్ట్ చేయనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం చెప్పారు. శివ్సాగర్ జిల్లాలోని నజీరాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న శర్మ మీడియాతో