Hanuman Beniwal | రాజస్థాన్లో బీజేపీ మాజీ మిత్రపక్ష పార్టీకి చెందిన హనుమాన్ బెనివాల్ ఈసారి ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) కన్వీ�
Janardhana Reddy | కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (Kalyana Rajya Pragathi Paksha) పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన్ రెడ్డి (G Janardhana Reddy) తాజాగా భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరారు.
రామ్చరణ్ తొలి సినిమా చిరుత గుర్తుందా? అందులో హీరోయిన్గా నటించిన నటి నేహా శర్మ ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బీహార్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది.
BJP MP out of polls | బీజేపీకి చెందిన మహిళా ఎంపీ లోక్సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు శనివారం వెల్లడించారు.
Security Deposit: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే సెక్యూర్టీ డిపాజిట్ కట్టాల్సిందే. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎంత మంది అభ్యర్థులు తమ డిపాజిట్ కోల్పోయారో తెలుసా. ఎన్నికల సంఘం వద్ద ఉన్న డేటా ప్రక�
లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో దేశంలో రాజకీయ వేడి పెరిగింది. పొత్తులు, సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికలు, ప్రచార వ్యూహాలపై పార్టీలు ఇప్పటికే తలమునకలయ్యాయి.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నదని సీఈవో వికాస్రాజ్ తెలిపారు. ఎన్నికల బందోబస్తు కోసం 60 వేల మంది పోలీసులతోపాటు 145 క�
lok sabha polls: బీహార్లో ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల పంపకంపై డీల్ కుదిరింది. ఆ రాష్ట్రంలో లోక్సభకు బీజేపీ 17 స్థానాల నుంచి పోటీ చేయనున్నది. ఇక జేడీయూ 16 స్థానాలు, ఎల్జేపీ 5 స్థానాల నుంచి పోటీ చేయనున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టిందని, 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఆచరణకు సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిం�
Lok Sabha Elections 2024 | లోక్సభలోని 543 స్థానాల ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అయితే మొత్తం 543 లోక్సభ స్థానాలకు బదులుగా 544 స్థానాలకు ఎన్నికల తేదీలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ప్రకటించారు.
Arjun Singh quits TMC | పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు, ఎంపీ అర్జున్ సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో తిరిగి చేరుతున్నట్లు గురువారం ప్రకటించారు. దీని కోసం ఢిల్లీ వెళ్తున్నట్ల
Lok Sabha Polls | సార్వత్రిక ఎన్నికలకు అధికార బీజేపీ (BJP) సమాయాత్తమవుతోంది. వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కించుకున్న కమలం పార్టీ.. మూడోసారి కూడా కేంద్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది.