ఎన్నికల ప్రచారంలో భాగంగా వీధుల్ని శుభ్రం చేయడం, పసి పిల్లలకు స్నానాలు చేయించడం వంటి పనులను రాజకీయనేతలు చేస్తుంటారు. అయితే, బెంగాల్లోని ఉత్తర మాల్దా బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్మూ తాజాగా చేసిన ఓ పని వివాదాన్�
రోడ్డుపక్కన చిలక జోస్యం చెప్పుకొనేవారిని తరుచూ చూస్తూనే ఉంటాం. తమిళనాడులోని కడలూరుకు చెందిన ఇద్దరు సోదరులు కూడా ఇలాగే చిలకజోస్యం చెప్పుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పీఎ�
Nakul Nath | దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Polls) హడావుడి ఊపందుకుంది. ఇక తొలి విడత (Phase 1) పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇందులో అత్యంత ధనవంతుడిగా మధ్యప్రదేశ్లోని ఛింద్వారా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియ�
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్.. సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మహిళల ప్రాతినిధ్యం అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
Rajnath Singh | ఏ మతమైనా మహిళలపై అణచివేతను అనుమతించబోమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రిపుల్ తలాక్ చట్టంపై ఆయన స్పందించారు. సీఏఏ చట్టంతో ఎవరూ తమ పౌరసత
Lok Sabha Polls | ప్రజాస్వామ్య పండుగ యావత్ దేశం సిద్ధమవుతున్నది. మరో వైపు రాజకీయ పార్టీలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్త�
Manipur | మణిపూర్లో (Manipur) రెండు జాతుల మధ్య చెలరేగిన అల్లర్లు, హింసాత్మక సంఘటనల వల్ల సుమారు 50 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. సహాయ శిబిరాల్లో ఉన్న సుమారు 24 వేల మందికిపైగా ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయ
Microsoft: భారత్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రాగన్ దేశం లోక్సభ ఎన్నికలపై ప్�
Hairsh Rao | తెలంగాణ ప్రజల పరిస్థితి అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు పోయినట్లయ్యిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి అభ్యర్థికి మద్దతుగా మెద�
Lok Sabha Polls: కేరళలో 20 నియోజకవర్గాల నుంచి 290 మంది అభ్యర్థులు ఈ సారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లోక్సభ ఎన్నికల కోసం కేరళలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అభ్యర్థులందరూ తమ నామినేషన�
లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ (Congress) పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా చెయ్యిని వదిలేస్తున్నారు. అశోక్ చవాన్, మిలింద్ దేవరా వంటి ప్రముఖ నాయకులు ఇప్పటికే తమదారి తాము చ
Lok Sabha Polls | లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ కీలక చర్యలు చేపట్టింది. పెట్రోలియం సంస్థలు, రైల్వేతో ఒప్పందం కుదుర్చుకున్నది. బీఆర్కే భవన్లో ఓటర్ అవెర్నెస్ పోస్టర్ను వ�
Lok Sabha Polls | లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మరో 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి ఐదు స్థానాలు, బిహార్లో మూడు, ఒడిశాలో ఎనిమిది స్థానాలు, పశ్చిమ బెంగాల్లో ఒక స్థానానికి అభ్యర్థులను ఎంపిక చేసింది.