Anshul Avijit | బీహార్లోని పట్నా సాహిబ్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. అక్కడి నుంచి లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ తనయుడు అన్షుల్ అవిజిత్ను రంగంలోకి దించింది. అయితే పట్న�
Harish Rao | ఒకరు మతంతో వస్తే.. మరొకరు కులంతో పోటీకి వస్తే.. తాము చేసిన అభివృద్ధిని చూపుతూ ఎన్నికల్లో ప్రజలకు ముందుకు వస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. నర్సాపూర్లో ఆయన మీడియా సమావ
KTR | ప్రజల సమస్యలే ఎజెండాగా పని చేద్దామని.. కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగడుతూ పార్లమెంట్
ఎన్నికల్లో కొట్లాడుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులకు
పిలుపునిచ్�
Elections | ఒడిశాలో లోక్సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 21 లోక్సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాలకు మే 13 నుంచి జూన్ 1 వరకు మొత్తం విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎ�
Ex Minister Jagadish Reddy | నాగార్జున సాగర్ ఆయకట్టు ను ఎడారిగా మార్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కృష్ణారెడ్డి�
ఓట్ల పండుగ జరుపుకునేందుకు దేశం సిద్ధమైంది. ఏడు విడతల్లో జరిగే సార్వత్రిక లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఈ నెల 19న(శుక్రవారం) జరగనుంది. తొలి దశ ఎన్నికల సమరంలో ఒకరినొకరు ఢీకొనేందుకు అధికార, విపక్షాలు సిద్�
Ghulam Nabi Azad | జమ్ముకశ్మీర్కు చెందిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చీఫ్ గులాం నబీ ఆజాద్ వెనక్కి తగ్గారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు.
Nitin Gadkari | రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని.. 80సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన పాపానికి కాంగ్రెస్ పాల్పడిందని ఆయన విమర్శలు గుప్పించారు.
KCR | పోలీసులు వారి విధులను మాత్రమే నిర్వహించాలని, దౌర్జన్యాలు ఆపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. ఆయన మాటలతో సభలో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ‘మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్త�
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం పెంచాలని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కోరుతున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం అదనపు ఏర్�
కాంగ్రెస్ పార్టీపై డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధినేత గులాంనబీ ఆజాద్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీని గెలిపించాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్టు కొన్నిసార్లు తనకు అనిపిస్తుంటుం
KCR | పోలీసులకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళే నేను నూరు నూటయాబ�
KCR | తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక పిలుపునిచ్చారు. రూ.2లక్షల రుణమాఫీ, రూ.500 బోనస్, ఎండిన పంటలకు పరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్టుకా�