Loksabha Polls: దక్షిణాదిలో హీట్వేవ్ నడుస్తోంది. ఆ ఎండల్లోనూ ఓటర్లు పోటెత్తుతున్నారు. కేరళలో మధ్యాహ్నం 2 గంటల వరకు 40 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అయితే ఆ రాష్ట్రంలో హీట్వేవ్ వల్ల నలుగురు మృతిచెందార
Supreme Court: నోటా ఆప్షన్కు ఎక్కువ ఓట్లు పోలైతే ఏం చేయాలి. దానికి సంబంధించిన రూల్స్ను ఫ్రేమ్ చేయాలని సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్పై సుప్రీం కోర్టు స్పందించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ న�
Rahul Dravid: కర్నాటకలో ఇవాళ రెండో విడత లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగుళూరులో టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు. ప్ర�
ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోయామని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత జిల్లా కేంద్రంలోని ఎన్టీ
లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ శుక్రవారం జరగనుంది. 13 రాష్ర్టాల్లోని 89 లోక్సభ స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ సహా కేరళలోని మొత్తం 20 లోక్సభ �
Ravula Sridhar Reddy | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని.. హామీలు నేరవేర్చాలనే సోయి రేవంత్ రెడ్డికి ఎందుకు లేదని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన�
Heat Waves | లోక్సభ రెండోదశ ఎన్నికలు శుక్రవారం జరుగనున్నది. ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మరో వైపు ఎన్నికల రోజున ఎండలు ఉంటాయని వాతావరశాఖ హెచ్చరించింది. ఈ మేరకు గురువారం భారత వాతావరణ శా�
లోక్సభ రెండో విడత ఎన్నికల ప్రచారానికి బుధవారంతో తెరపడింది. 13 రాష్ర్టాలు, యూటీల్లోని 89 లోక్సభ స్థానాలకు 26న శుక్రవారం పోలింగ్ జరుగనున్నది. తొలి విడతలో 21 రాష్ర్టాల్లోని 102 స్థానాలకు 19న ఎన్నికలు జరిగాయి.
KCR | నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ మండిపడ్డారు. ఆంధ్రావాళ్లు నీళ్లు తరించుకోపేతే ఎక్కడ పండుకున్నవ్..? నిద్రప
Yusuf Pathan | ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొన్నది. ఈ నెల 19 నుంచి జూన్ ఒకటి వరకు ఏడు దశల్లో జరుగనున్నాయి. ఇప్పటికే తొలి దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 26న రెండో విడుత ఎన్నికల జరుగనున్న�
KCR | పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి బలం ఇస్తేనే.. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చి హామీలను అమలు చేయిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బస్యాత్రలో భాగంగా బుధవారం మిర్యాల�
ముస్లింలే లక్ష్యంగా చొరబాటుదారులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అవే తరహా వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్లోని టోంక్లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ క�
సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతా ఒక పరిస్థితి ఉంటే ఒడిశాలో మాత్రం విభిన్న రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అన్ని రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటే ఒడిశాలో మాత్రం స్నేహపూర్వక పోటీ నెలకొన్నద
మే 7న జరగబోయే మూడో విడత సార్వత్రిక ఎన్నికల్లో 12 రాష్ర్టాలు, యూటీల నుంచి 95 సీట్లలో 1,351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఇందులో ఎంపీలోని బీతుల్ నియోజకవర్గ ఎన్నిక కూడా ఉందన