Aam Aadmi Party: రానున్న రెండు నెలల్లో, లోక్సభ ఎన్నికలకు ముందు మరో నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరెస్టు కానున్నట్లు ఢిల్లీ మంత్రి అతిషి తెలిపారు. ఆ జాబితాతో తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, ఆతిషి, దుర్గేశ్
వచ్చే లోక్సభ ఎన్నికల్లో యూపీలో కలిసి పోటీచేయాలని అప్నాదళ్ (కమెరావాదీ), ఏఐఎంఐఎం నిర్ణయించాయి. ఈ మేరకు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఆదివారం మీడియా సమావేశంలో ఇరువురు నేతలు పొత్తు గురించి వెల్లడిం�
AIMIM Ties Up With Apna Dal (K) | హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్కు చెందిన అప్నా దళ్ (కామెరవాది)తో పొత్తు పెట్టుకున్నారు. పల్లవి పటేల్కు చెందిన ఆ పార్టీతో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చే�
United Nations: భారత్లో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరగాలని ఐక్యరాజ్యసమితి ఆకాంక్షించింది. యూఎన్ ప్రధాన కార్యదర్శి ప్రతినిధి స్టిఫేన్ డుజారిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ దేశంలో ఎన్నికలు జరిగ�
ఎందులోనైనా ఓటమిని అంగీకరించకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించే మనిషిని విక్రమార్కుడితో పోలుస్తుంటారు. మన చందమామ కథల్లోని విక్రమార్కుడి కథ వినని వారుండరు. తమిళనాడుకు చెందిన పద్మరాజన్ విక్రమార్కుడిని మించి
రెండో విడతలో భాగంగా 12 రాష్ర్టాల్లోని 88 లోక్సభ నియోజకవర్గాలకు గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు కేంద్ర ఎ న్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ 88 సీట్లకు ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహించన�
బాలీవుడ్ నటుడు గోవిందా అహుజా మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో గురువారం చేరారు. ముంబైలోని నార్త్వెస్ట్ లోక్సభ స్థానం ఆయన పోటీచేసే అవకాశం ఉన్నది.
K Padmarajan | సుమారు 35 ఏళ్లకుపైగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 238 ఎన్నికల్లో పోటీ చేసిన అతడు అన్ని ఎన్నికల్లో ఓడిపోయాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓటమి అభ్యర్థిగా రికార్డ్లోకి ఎక్కాడు. తన రికార్డ్ను పద�
Erode MP | లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడు రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఎండీఎంకే (MDMK) పార్టీకి చెందిన ఈరోడ్ ఎంపీ (Erode MP) గణేశమూర్తి (Ganeshamoorthy) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు.
Lok sabha polls: ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ.. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. ఫస్ట్ లిస్టులో 16 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. మాజీ కేంద్ర మంత్రులు �
Varun Gandhi | గాంధీ - నెహ్రూ కుటుంబ వారసుడు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప�