BJP Second List : లోక్సభ ఎన్నికలకు 72 మంది అభ్యర్ధులతో బీజేపీ రెండో జాబితాను బుధవారం ప్రకటించింది. రెండో జాబితాలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, హరియాణా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ల
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ (Congress) సీనియర్లు ఒక్కొక్కరిగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరమవుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తాజాగా తోసిపుచ్�
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. గోయల్ రాజీనామాకు కారణంపై ప్రతిపక్షాలు బీజేపీ లక్ష్యంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
మరో అయిదారు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ శనివారం తన పదవికి రాజీనామా చేశా రు. రాష్ట్రపత
క్సభ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. ఝార్గ్రామ్ బీజేపీ ఎంపీ కునార్ హెంబ్రామ్ శనివారం పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్టు పేర్కొన్నారు. రాజీనామా తర్వాత ఆయ�
భారత స్పీడ్స్టర్ మహమ్మద్ షమీ త్వరలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తరఫున పశ్చిమబెంగాల్లో పోటీ చేసే చాన్స్ ఉంది. కుడికాలి చీ�
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరను తగ్గించింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్పై రూ.100 తగ్గిస్తున్నట్టు ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.
Mohammad Shami: క్రికెటర్ మహమ్మద్ షమీ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆయన బెంగాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్సు ఉంది.
లోక్సభ ఎన్నికల వేళ తృణమూల్ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ శాసనసభలో ఆ పార్టీ డిప్యూటీ చీఫ్ విప్ తపస్రాయ్ ఎమ్మెల్యే పదవికి సోమవారం రాజీనామా చేశారు. పార్టీతోపాటు సీఎం మమతాబెనర్జీ తీరు తనను బాధించిందన�
Pawan Singh | వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ పడేది, లేనిది కాలమే చెబుతుందని భోజ్పురి నటుడు, గాయకుడు, బీజేపీ నేత పవన్ సింగ్ చెప్పారు. సోమవారం ఉదయం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమై బయటికి వచ్చిన �
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-యూజీ పరీక్షల తేదీలు లోక్సభ ఎన్నికల షెడ్యూలును బట్టి మారే అవకాశం ఉందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్ జగదీశ్ కుమార్ చెప్పారు.
కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ (BJP) ముందుకు సాగుతున్నది. సుదీర్ఘ కసరత్తుల అనంతరం 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. అందులో ప్రధాని మోదీ మంత్రివర్గంలోని 34 మందికి మరోసారి అవకాశం కల్పించిన విష
Lok Sabha polls : మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ను విదిశ నుంచి రానున్న లోక్సభ ఎన్నికల బరిలో దించేందుకు బీజేపీ కసరత్తు సాగిస్తోంది.
Bihar MLAs | కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన INDIA కూటమికి లోక్సభ ఎన్నికల ముందు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆ కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అధికార బీజే
Basavaraj Patil | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Polls) ముందు కాంగ్రెస్ (Congress) పార్టీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. పలువురు నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో కీలక నేత పార్టీకి గుడ్బై చెప్పారు.