India Alliance | ప్రతిపక్ష కూటమిలోని కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. కూటమికి చెందిన మరో పార్టీ ఆమ్ ఆద్మీ లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని స్పష్టం చేసింది. పంజాబ్లోని 13 లోక్సభ స్థానాలకు పొత్తులను �
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్కుమార్ INDIA కూటమి కన్వీనర్ పదవిని తిరస్కరించినట్టు తెలుస్తున్నది. శనివారం ఉదయం వర్చువల్ విధానంలో మొదలైన INDIA కూటమి సమావేశంలో కూటమి కన్వీనర్ పదవి చేపట్
కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, జైశంకర్ను కర్ణాటక నుంచి లోక్సభకు పోటీ చేయించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నది. ప్రస్తుతం వీరిద్దరు రాజ్యసభ సభ్యులుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.
Lok Sabha polls: కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీపడే అవకాశాలు ఉన్నాయి. కర్నాటక నుంచి ఆ ఇద్దరూ పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్త
ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో 21 మంది పార్లమెంట్ సభ్యులను బరిలోకి దింపిన బీజేపీ.. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ మరో ప్రయోగానికి సిద్ధపడుతున్నట్టు తెలిసింది. పలువురు రాజ్యసభ సభ్యులను లోక్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగా�
Uddhav Thackeray | మనం ఈసారి తప్పు చేస్తే, దేశంలో నియంతృత్వం నెలకొంటుందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) అన్నారు. ఈ నేపథ్యంలో దేశ స్వేచ్ఛను రక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
P Chidambaram | 2024 లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఈసారి ఎలాగైనా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో హస్తం పార్టీ ఉంది. ఇందులో భాగంగానే సార్వత్రిక ఎన్నికలకు కీలకమైన మేనిఫెస్టో �
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Polls) యూపీలోని 80 లోక్సభ స్ధానాలకు గాను 65 స్ధానాల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Nitish Kumar | బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) అన్నారు. అందుకు ఐదురోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడమే సంకేతమని వ్యాఖ్యానించారు
ఈ ఏడాది డిసెంబర్లో లేదా వచ్చే ఏడాది జనవరిలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వ్యాఖ్యానించగా.. తాజాగా నితీశ్ కుమార్ కుమార్ కూడా అవే తరహా వ్యాఖ్యలు చేశారు.