Bachupally | బాచుపల్లి సమీపంలో ట్రావెల్ బ్యాగులో మృతదేహం కనిపించిన కేసును పోలీసులు చేధించారు. నేపాల్కు చెందిన మహిళను తీసుకొచ్చి హత్య చేసినట్లుగా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఈ 2025-26 విద్యాసంవత్సరానికి గానూ గిరిజన విద్యార్థిని విద్యార్థులకు బెస్ట్ అవైలెబుల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా గిరిజనాభివృద్ధి అధికారిణి నీలిమ శుక్రవారం ఒక ప్రకటనలో త�
హార్వెస్టర్ కొనుగోలు చేసి నాలుగు డబ్బులు సంపాదించుకుందామని అనుకుంటే ఆ రైతుకు పెద్ద నష్టమే వచ్చింది. కొనుగోలు చేసిన ఆరు నెలల్లోనే ఎనిమిది సార్లు రిపేర్కు వచ్చింది. కొత్తదే కదా.. ఇన్నిసార్లు రిపేర్కు ర
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులో విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేశ్ బి గీతే సూచించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లా సరిహద్దులోని తంగళ్లపల్లి �
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ భక్త మార్కండేయ స్వామి యంత్ర మూర్తి ప్రతిష్ట బుధవారం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాధవానంద పీఠాధిపతి తోగుట రంగంపేట మాధవనంద
భిక్షాటన కోసం బాబును కిడ్నాప్ చేసిన ఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. బుధవారం జిల్లా కేంద్రంలోని కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు తెలిపార
BAS Admissions | ఈ విద్యా సంవత్సరం 2025-26కి గానూ గిరిజన బాలబాలికల బెస్ట్ అవైలబుల్ స్కూల్ (BAS)లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లాలోని 35 సీట్లు ఉ
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని నీళ్లపల్లి- మైల్వార్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఈ రహదారిని డబుల్ రోడ్డుగా మార్చే పనులను ఓ కాంట్రాక్టర్కు అప్పగించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా సదర�
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామంలో ఎక్సైజ్ డీటీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మహమ్మద్ మియా అనే వ్యక్తి ఇంట్లో సోదాలు చేయగా 125 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో పోలీస�
Hyderabad | కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్లుగా.. హైదరాబాద్లోని కోకాపేటలో ఏకంగా రోడ్డునే కబ్జా చేసేశారు. మాస్టర్ ప్లాన్లో ఉన్న రహదారిని కబ్జా చేసిన ఓ నిర్మాణ సంస్థ.. అక్కడ ఓ గేటును కూడా నిర్మించింది. ఆక్రమణలను అ
భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఎంతో దోహదపడతాయని కందుకూర్ డివిజన్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలో దెబ్బడగూడ బాచుపల్లిలో, రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి.
Double Bedroom Houses | అర్హులైన వారికి కాకుండా తమ కార్యకర్తలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించేలా అధికారులపై కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని పోలారం, బొబ్బిలిగామ గ్రామాల్లో సిబ్బందితో కలి
ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం కులకచర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఇన్చార్జి ఎంపీవో భాస్కర్గౌడ్ను జిల్లా పంచాయతీ అధికారులు ఎంపిక చేశారు.
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అరికట్టవచ్చునని ఆమనగల్లు ఎస్సై వెంకటేశ్ అన్నారు. మండల పరిధిలోని చెన్నంపల్లి గ్రామ పంచాయతీకి అదే గ్రామానికి చెందిన కల్లు విక్రమ్ రెడ్డి నాలుగు సీసీ కెమెరాలను పోలీసులకు అ