ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మొండిచేయి చూపించిందని ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 5వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రస్తావించకపోవ
Shamshabad | హైదరాబాద్ శివారు శంషాబాద్ మున్సిపాలిటీలోని కాముని చెరువులో పెరిగిన గుర్రపు డెక్కను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. కాలుష్య నివారణకు ఏర్పాటు చేసిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా శంషాబాద్ మున్సిప�
మారుతి వ్యాయామశాలలో వ్యాయామం చేస్తూ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో జరిగిన కుస్తీ పోటీల్లో పాల్గొని గెలుపొందిన పవన్ కుమార్, గణేశ్లను పలువురు ఘనంగా సన్మానించారు. సోమవారం మైలార్గడ్డలోని మారుతి వ్యాయామ
మాడ్గుల ప్రభుత్వ కాలేజీ ముందు స్థలం వ్యర్థాలకు నిలయంగా మారింది. పలువురు చికెన్ వ్యాపారాలు రాత్రిపూట కోళ్ల వ్యర్థాలను తీసుకొచ్చి ఈ కాలేజీ ముందే వేసి వెళ్లిపోతున్నారు. పార్టీలు, ఫంక్షన్లు చేసుకునే వారు �
Hyderabad | దుండిగల్, జూన్ 8: హైదరాబాద్లోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓ వ్యక్తి రోడ్డును ఆక్రమించి మరీ నిర్మాణాలు చేపట్టాడు. ఇదేంటని స్థానికులు ప్రశ్నిస్తే స్థానికులపైనే ఎదురుతిరుగుతున్నాడు. ర
Keshampet | రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కోనాయపల్లి, కొత్తపేట గ్రామాల మధ్య విరిగిపడిన చెట్లను గ్రామానికి చెందిన యువ నాయకుడు జి.సురేశ్ ఆధ్వర్యంలో తొలగించారు.
Arutla Model School | కార్పొరేట్ పాఠశాలను తలదన్నే రీతిలో ప్రభుత్వం పాఠశాలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో మంచాల మండలం ఆరుట్ల ఉన్నత పాఠశాలను మోడల్ స్కూల్గా ఎంపిక చేశారు. జిల్లా పరిషత్
బాకారం- సాగర్ లాల్ హాస్పిటల్ రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ గుంతలు, దుమ్ము ధూళితో స్థానికులు అవస్థలు పడుతున్నారు. నెలన్నర క్రితం భారీ పైప్ లైన్ నిర్మాణం కోసం రోడ్�
The Citizen Council | ప్రజా సమస్యల పరిష్కారం కోసం ''ది సిటిజన్ కౌన్సిల్'' నిరంతరం పాటుపడుతుందని మణికొండ మున్సిపాలిటీ ది సిటిజన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర నాథ్ రెడ్డి అన్నారు. శనివారం మణికొండ మున్సిపాలిటీ పరి�
కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు మండలి నూతన చైర్మన్ గా ఎన్నికైన ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ చంద్రశేఖర్, కార్యనిర్వహణ అధికారి ల�
ఓవైపు జిల్లాలో చెరువులు, కుంటల ఆక్రమణ, కాల్వల కబ్జాలపై హైడ్రా దూకుడు పెంచినప్పటికీ అక్రమార్కుల ఆగడాలు మాత్రం ఆగటంలేదు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఔటర్రింగ్ రోడ్డుకు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో చెర
Hyderabad | భార్యాభర్తల మధ్య గొడవ పక్కింటి యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. దంపతులు ఇద్దరూ గొడవపడుతుండటంతో ఆపేందుకు వెళ్లిన ఆమెను తన భార్య అనుకుని భర్త కత్తితో పొడిచాడు.
ప్రభుత్వ స్థలాల్లో సూచిక బోర్డులకు రక్షణే లేకుండా పోయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ కార్పొరేషన్లోని సర్వే నెం. 510లో నందనవనం పార్కులో రెవెన్యూ యంత్రాంగం గత నెల 22న ప్రభుత్వ సూచిక బోర్డును �
ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్ద ఆరేపల్లి గ్రామంలో జరుగుతున్న బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కా�