సీసీ కెమెరాల ఏర్పాటుతో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాలను నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మాజీ సహకార సంఘం చైర్మన్ మొద్దు సికిందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మంచాల మండలం �
Bandlaguda | పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో గత ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టి అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ప్రజల మౌలిక అవసరాలను తీర్చాల్సిన అధి�
Old Friends | చిన్నతనంలో కలిసి చదువుకున్న తమ స్నేహితుడి కుటుంబానికి పూర్వ విద్యార్థులంతా అండగా నిలిచారు. అనారోగ్యంతో స్నేహితుడు మరణించడంతో కష్టాల్లో మునిగిపోయిన కుటుంబానికి అర్థిక సాయం అందించారు.
ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కందుకూరు మండల పరిషత్ అభ్యర్థి అధికారి బానోతు సరిత సూచించారు. మండల పరిధిలోని కొత్తగూడ గ్రామానికి చెందిన పసులకడి ధనుంజయ్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న
Keesara | ఎస్సీలంతా వారి హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండల తహసీల్దార్ అశోక్కుమార్ తెలిపారు. కీసర మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం సివిల్ రైట
get together | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2005-06 సంవత్సరం పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరిలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించి ఓ యువకుడు ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. అయితే బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పరాయ్యాడు. మల్కాజిగిరి పోల�
క్రీడల్లో రాణించిన యువకులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నవతరం యూత్ అధ్యక్షుడు రాజశేఖర్ గుప్తా తెలిపారు. నవతరం ప్రీమియర్ లీగ్ సీజన్ 5ని కందుకూరు మండల కేంద్రంలో గల వైఎస్ఆర్ మినీస్టేడియంలో నిర్వహించారు.
Sunnam Cheruvu | ఒకప్పుడు ఆ చెరువు కట్టకు ఇరువైపులా అడవిలా ఉండేది. ఎక్కడ చూసినా చుట్టూ ముళ్ల కంచ, పూర్తిగా శిథిలావస్థమై ఎప్పుడు తెగిపోతుందో తెలియని పరిస్థితి. దీంతో రైతులతో పాటు మత్స్యకారులు ఆందోళన చెందేవారు, కట్ట�
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలు వరదలై పారుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ డ్రైనేజీ సమస్
ఎల్బీనగర్ కు చెందిన సామాజిక కార్యకర్త, డాక్టర్ వీరభోగ వసంతరాయలు తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ వసంత రాయులు మాట్లాడుతూ.. బీసీ కులాలను ఐక్యం చ�