భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఎంతో దోహదపడతాయని కందుకూర్ డివిజన్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలో దెబ్బడగూడ బాచుపల్లిలో, రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి.
Double Bedroom Houses | అర్హులైన వారికి కాకుండా తమ కార్యకర్తలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించేలా అధికారులపై కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని పోలారం, బొబ్బిలిగామ గ్రామాల్లో సిబ్బందితో కలి
ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం కులకచర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఇన్చార్జి ఎంపీవో భాస్కర్గౌడ్ను జిల్లా పంచాయతీ అధికారులు ఎంపిక చేశారు.
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అరికట్టవచ్చునని ఆమనగల్లు ఎస్సై వెంకటేశ్ అన్నారు. మండల పరిధిలోని చెన్నంపల్లి గ్రామ పంచాయతీకి అదే గ్రామానికి చెందిన కల్లు విక్రమ్ రెడ్డి నాలుగు సీసీ కెమెరాలను పోలీసులకు అ
సీసీ కెమెరాల ఏర్పాటుతో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాలను నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మాజీ సహకార సంఘం చైర్మన్ మొద్దు సికిందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మంచాల మండలం �
Bandlaguda | పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో గత ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టి అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ప్రజల మౌలిక అవసరాలను తీర్చాల్సిన అధి�
Old Friends | చిన్నతనంలో కలిసి చదువుకున్న తమ స్నేహితుడి కుటుంబానికి పూర్వ విద్యార్థులంతా అండగా నిలిచారు. అనారోగ్యంతో స్నేహితుడు మరణించడంతో కష్టాల్లో మునిగిపోయిన కుటుంబానికి అర్థిక సాయం అందించారు.
ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కందుకూరు మండల పరిషత్ అభ్యర్థి అధికారి బానోతు సరిత సూచించారు. మండల పరిధిలోని కొత్తగూడ గ్రామానికి చెందిన పసులకడి ధనుంజయ్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న
Keesara | ఎస్సీలంతా వారి హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండల తహసీల్దార్ అశోక్కుమార్ తెలిపారు. కీసర మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం సివిల్ రైట
get together | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2005-06 సంవత్సరం పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరిలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించి ఓ యువకుడు ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. అయితే బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పరాయ్యాడు. మల్కాజిగిరి పోల�