రాష్ట్రంలో పీఎం కిసాన్ను ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కారు కుటిల యత్నం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావే
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మేకపోతు గాంభీర్యమేనని తెలుస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ గ్రామాలలో కనీసం వార్డు మెంబర్ స్థాయి నాయకులు క�
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు వెనుకబడినవర్గాలకు 42% రిజర్వేషన్లు అమలుచేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. నిర్ణీత గడువులోగా కులగణన ప్రక్రియను పూ�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని, విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కదిలింది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి వచ్చే నవంబర్ 10 నాటికి ఏడాది అవుతుం�
‘తమ్ముడు.. మన గల్లీల గణపతి పండుగ మంచిగ జరగాలె.. అన్ని ఏర్పాట్లు మస్తు చేయాలె.. నవరాత్రులు ధూంధాంగా ఉండాలె.. ఏం ఉన్నా నేను చూస్కుంట.. మనోళ్లను మనం చూస్కోపోతే ఎట్ల.. నన్ను మాత్రం మర్చిపోవద్దు..’
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు విషయంలో కొత్త చిక్కుముడి వచ్చిపడింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి నివేదిక ఇవ్వనున్న ప్రస్తుత బీసీ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియను�
స్థానిక ఎన్నికలకు సన్న ద్ధం కావాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక ఎన్నికల సన్నద్ధంపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం �
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పట్లో ము హుర్తం కుదిరేలా కనిపించటం లేదు. ప్రభు త్వం, ముఖ్యమంత్రి నుంచి ఎన్నికలపై ఎలాం టి స్పందన లేకపోవటంతో ఈ మధ్య ఎన్నికలు నిర్వహించటం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్
బీసీల రిజర్వేషన్లను 42శాతానికి పెంచిన తర్వాతే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్రంలోని 13 బీసీ సంఘాలు, 30 కుల సంఘాలు డిమాండ్ చేశాయి. రిజర్వేషన్లపై చర్చించడానికి శుక్రవారం ఈ సంఘాల
తెలంగాణ రాజకీయ ప్రస్థానం కొత్త దశ, దిశను ఎంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు సంబంధించిన అంతఃసంఘర్షణ జరుగుతోంది. తెలంగాణ నేలపై అనేక చారిత్రక ఉద్యమాలు జరిగాయి. అన్నింట్లోనూ నిలిచి గెలిచింది తెలంగాణ అస్�
కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యముంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సవాల్ విసిరారు. ఇన్చార్జిలతో గ్రామాల్లో పాలన నడిపించకుండా వెంటన�
ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వెంటనే కులగణన నిర్వహించాలని, బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంక్షేమ సం�