స్థానిక సంసల్థ ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కట్టంగూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో రామన్నపేట బీఆర్ఎస్ మండల విస్తృత స
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దొంగ సర్వే చేపట్టి బీసీ జనాభాను తగ్గించి చూపించి అన్యాయం చేయాలని చూస్తున్నదని, స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ అమలుచేయాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ర
కుల, మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టి కాంగ్రెస్, బీజేపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. సోమవారం దుబ్బాక మండలం పోతారంలోని తన నివాసంలో మీడియాతో ఆయన మా�
బీసీ రిజర్వేషన్లను పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేసి మంత్రివర్గంలో 42 శాతం పదవులను బీసీలకు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు.
దేశంలో కాంగ్రెస్ పని ఖతమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
రేవంత్ ప్రభుత్వం చెల్లని నాణేల్లాంటి హామీలతో ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నది. వాటిలో ఒకటి బీసీ కులగణన. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అవసరార్థం ఇప్పుడు ఈ లెక్కలు చేపట్టింది. మొదట ఈ కార్యాన్ని బీసీ
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను ప్రకటించే గ్రామ సభలు గందరగోళంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా నిరసనలు, నిలదీతలతోనే ప్రారంభమవుతున్నాయి. స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభు�
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై గందరగోళం నెలకొన్నది. జనవరి చివరి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి 15లోగా సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం అడ�
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. బుధవారం ఆయన భూత్పూర్లోని సాధిక్ ఇంట్లో కార్య�
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుండా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే యుద్ధం జరిగి తీరుతుందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. తొలి విడుతలో సొంత స్థలం ఉన్న �
పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని మాజీ సర్పంచుల జేఏసీ డిమాండ్ చేసింది. బిల్లులు చెల్లించకుండా మాజీ సర్పంచుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 27న గాంధీ విగ్రహాల�