క్యాబినేట్ సమావేశంలోనే ఎన్నికల ముందు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ , 42 శాతం బీసీ రిజర్వేషన్కు చట్టబద్దత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం ప్రతినిధు�
త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్షిండే కార్యకర్తలకు సూచించారు. మద్నూర్లో బుధవారం నిర్వహించిన ఉమ్మడి మండలాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర
పల్లె, పట్నంలో గులాబీ సందడి నెలకొన్నది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమవు తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపే ధ్యేయంగా పనిచేసేందుకు నాయకులు సేనను సంస
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని పల్లెల్లో కాంగ్రెస్ నాయకులు తెగ హడావిడి చేస్తున్నారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ తాము కీలకంగా ఉన్నామని; స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము పోటీలో ఉండాలంటే ప్రభుత్వ పథక
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని మరిచి కేసీఆర్పై బురద జల్లేందుకే యత్నిస్తున్నదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. ఇలాంటి కుయుక్తులను వెంటనే మానుకొని నిరుపేదలకు సంక్షేమ పథకాలు అంద
Congress Govt Frauds | స్థానిక సంస్ధల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా గ్రామ స్థాయి కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పని చేయాలన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య. కార్యకర్తలు అభ్యర్ధుల విజయం కోసం సైనికు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ �
స్థానిక సంస్థల ఎన్నికలకు (Local body Elections) రంగం సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికలకు మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ఉత్కంఠ తెరపడింది. ఆశావాహులు పోటీ�
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్�
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లా నాయకులకు సూచించారు. హైదరాబాద్లో కేటీఆర్ను ఆయన నివాసంలో బీఆర్ఎస్ కామారెడ్డ
BRS Party | ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోతుందని ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్
రానున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పిలుపునిచ్చారు. జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర�
రాష్ట్రంలో భవిష్యత్ బీఆర్ఎస్దేనని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు పిలుపు�
Former MLA Rajendar Reddy | రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ�