రేవంత్రెడ్డి సర్కారు మరో వెయ్యి కోట్ల రుణం కావాలని ఆర్బీఐకి ప్రతిపాదించింది. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ మొత్తం తీసుకుంటామని ఇండెం ట్ పెట్టింది.
వివాహబంధాన్ని తెగదెంపులు చేసుకునేందుకు కొంతమంది పురుషులు అప్పులు కూడా చేస్తున్నారట. విడాకుల సెటిల్మెంట్స్ కోసం 42శాతం మంది పురుషులు లోన్లు తీసుకున్నట్టు ‘వన్ ఫైనాన్స్ అడ్వైజరీ కంపెనీ’ సర్వే నివేద�
Siddhu Jonnalagadda | సిద్ధు జొన్నలగడ్డ తన హిట్ స్ట్రీక్తో టాలీవుడ్లో యూత్ ఐకాన్గా ఎదిగిన సంగతి తెలిసిందే. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో వంద కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఆ తర్వాత వచ్చిన జాక్ సినిమా మ
బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందాలంటే.. సిబిల్ స్కోర్ బాగుండాలి. దాని ఆధారంగానే లోన్ అమౌంట్, వడ్డీ రేట్లు నిర్ణయం అవుతాయి. అయితే, పర్సనల్ లోన్ కావాలంటే.. సిబిల్ స్కోర్తోపాటు మరికొన్ని అంశాల�
అదేదో సినిమాలో ‘అప్పు-డే’ తెల్లారిందా అని సగర్వంగా పలుకుతాడు కథానాయకుడు. చచ్చినా అప్పు తీర్చొద్దనీ, వాయిదా వేయమనీ తప్పుదారి పట్టిస్తాడు. ‘అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా’ పాటను నీతిసూత్రంగా భావించిన
నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల క్రితం రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పథకానికి శ్రీకారం చుట్టింది. పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీలకు రూ.50
రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కారు అప్పుల పరంపరను కొనసాగిస్తున్నది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి తాజాగా మరో రూ.1,000 కోట్లు అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన బహిరంగ ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తం సేకరిం
ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం అందిస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో మండలానికి చెందిన 47 మంది లబ్ధిదారుల�
Telangana | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లోని త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో రూ.12,000 కోట్ల రుణాల సమీకణకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు ప్రతిపాదనలు పంపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయడం కొనసాగిస్తూనే ఉన్నది. ఆర్బీఐ నుంచి తాజాగా మరో రూ.2,500 కోట్ల రుణం తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా సెక్యూరిటీ బాండ్లు పెట్టి ఈ రుణం సేకరించినట్టు ఆర్బీఐ ప్ర
పేటీఎం నుంచి లోన్ ఇప్పిస్తానని నమ్మించి రూ.60 వేలు కాజేసిన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడకు చెందిన కె.రాకేశ్కుమార్కు అక్కడే ఇస్త్రీ షాపు ఉంది. ఈ �
AP News | పిల్లాడి స్కూల్ ఫీజు కట్టాలని తెలిసిన వ్యక్తి నుంచి పది వేల రూపాయలు అప్పుగా తీసుకోవడమే పాపమైపోయింది. రూ.10వేలకు వడ్డీ మీద వడ్డీతో రెండు నెలల్లో రూ.24వేలు చెల్లించింది. అయినప్పటికీ అదంతా వడ్డీ కింద జమచే
బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించలేదనే కారణంతో గిరిజన రైతు భూమిని డీసీసీబీ స్వాధీనం చేసుకున్న వైనం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం శివారు సీత్యాతండాలో జరిగింది.
Bank Loan | గేదెల కోసం లోన్ తీసుకొని కట్టడం లేదని బ్యాంకు అధికారులు రుణగ్రస్థురాలి ఇంటి గేటును తీసుకెళ్లిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మద్దెబోయిన ప్రేమలత ఐదు