నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల క్రితం రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పథకానికి శ్రీకారం చుట్టింది. పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీలకు రూ.50
రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కారు అప్పుల పరంపరను కొనసాగిస్తున్నది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి తాజాగా మరో రూ.1,000 కోట్లు అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన బహిరంగ ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తం సేకరిం
ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం అందిస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో మండలానికి చెందిన 47 మంది లబ్ధిదారుల�
Telangana | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లోని త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో రూ.12,000 కోట్ల రుణాల సమీకణకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు ప్రతిపాదనలు పంపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయడం కొనసాగిస్తూనే ఉన్నది. ఆర్బీఐ నుంచి తాజాగా మరో రూ.2,500 కోట్ల రుణం తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా సెక్యూరిటీ బాండ్లు పెట్టి ఈ రుణం సేకరించినట్టు ఆర్బీఐ ప్ర
పేటీఎం నుంచి లోన్ ఇప్పిస్తానని నమ్మించి రూ.60 వేలు కాజేసిన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడకు చెందిన కె.రాకేశ్కుమార్కు అక్కడే ఇస్త్రీ షాపు ఉంది. ఈ �
AP News | పిల్లాడి స్కూల్ ఫీజు కట్టాలని తెలిసిన వ్యక్తి నుంచి పది వేల రూపాయలు అప్పుగా తీసుకోవడమే పాపమైపోయింది. రూ.10వేలకు వడ్డీ మీద వడ్డీతో రెండు నెలల్లో రూ.24వేలు చెల్లించింది. అయినప్పటికీ అదంతా వడ్డీ కింద జమచే
బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించలేదనే కారణంతో గిరిజన రైతు భూమిని డీసీసీబీ స్వాధీనం చేసుకున్న వైనం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం శివారు సీత్యాతండాలో జరిగింది.
Bank Loan | గేదెల కోసం లోన్ తీసుకొని కట్టడం లేదని బ్యాంకు అధికారులు రుణగ్రస్థురాలి ఇంటి గేటును తీసుకెళ్లిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మద్దెబోయిన ప్రేమలత ఐదు
Gang rape and murder | తనతో సంబంధం ఉన్న మరదలు అడ్డు తొలగించుకునేందుకు బావ కుట్రపన్నాడు. ఇద్దరితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశాడు. కిల్లర్స్కు డబ్బులు ఇచ్చేందుకు రూ.40,000 లోన్గా తీసుకున్నాడు.
రుణమాఫీ చేసే వరకు అప్పు కట్టనని ఓ రైతు తెగేసిచెప్పాడు. అతనితోపాటు మరికొందరు కూడా తమ సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించడంతో చేసేదేమీ లేక బ్యాంకు అధికారులు వెనుదిరిగారు.
రాజేశ్ వయసు 25. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. వ్యక్తిగత రుణం కోసం బ్యాంకులను ఆశ్రయిస్తే నిరాశే ఎదురైంది. ఆ డాక్యుమెంట్లు కావాలి.. ఈ ష్యూరిటీలు తేవాలంటూ బ్యాంక్ సిబ్బంది రకరకాల రూల్స్ను ముందటపెట్టారు మరి.
Girl Sold for Loan Settelement | వ్యక్తి నుంచి తీసుకున్న రూ.35,000 అప్పు తీర్చడానికి ఇంటికి వచ్చిన బాలికను ఆమె పెద్దమ్మ అమ్మేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి షాక్ అయ్యింది. తన కుమార్తెను విడిపించేందుకు అధికారులు, పోలీసుల�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. నిధులు లేక సతమతమవుతున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు కేవలం 45 నిమిషాల్లో రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.