దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. నిధులు లేక సతమతమవుతున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు కేవలం 45 నిమిషాల్లో రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఎంపిక చేసిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) రేట్లను ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. రెండేండ్ల కాలపరిమి�
My son is for sale | అప్పు తీర్చడం కోసం ఒక వ్యక్తి తన కొడుకును అమ్మకానికి పెట్టాడు. కుటుంబంతో కలిసి రోడ్డు పక్కన కూర్చొన్న అతడు ‘నా కుమారుడు అమ్మకానికి ఉన్నాడు. నేను అతడ్ని అమ్మాలనుకుంటున్నాను’ అని రాసి ఉన్న బోర్డున�
వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. ఇప్పటివరకు మొత్తం మూడు విడతల్లో రుణాలను పంపిణీ చేయగా, అన్ని విడతల్లోనూ తెలంగాణకు చెందిన నగరాలు, పట్టణాలు మెరుగైన స్థానాలను సొంత�
ఈ సారి బడ్జెట్లో రైతు రుణమాఫీకి నిధులు కే టాయిస్తామని, వానకాలం రైతుబంధు ను ఖాతాల్లో జమచేసిన తరువాత రుణమాఫీ ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపా రు.
పని చేస్తున్న హోటల్ తనదేనంటూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి జాతీయ బ్యాంకులో లోన్ తీసుకున్న ఓ మహిళపై ఎల్బీనగర్ పీఎస్లో కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలో కరీంనగర్ డెయిరీకి జైకా ప్రాజెక్టు కింద రూ.90.70 కోట్ల రుణం మంజూరు కానున్నదని, ఇందులో రూ.71.52 కోట్లు రుణం కాగా, రూ.12.46 కోట్లు గ్రాంట్ రూపంలో, మరో రూ.6.72 కోట్లు కరీంనగర్ డైయిరీ సహకారంతో ప్రాజెక్టు రూపుది�
ఇల్లందకుంట క్లస్టర్ అసిస్టెంట్ (సీఏ)గా పనిచేస్తున్న చిన్న కోమటిపల్లికి చెందిన చిట్ల సంధ్యారాణి, అందరిలా ఆలోచించలేదు. సొంతకాళ్లపై నిలబడాలని సంకల్పించింది. అనుకున్నదే తడవుగా స్వయం ఉపాధి దిశగా అడుగులు �
కోరుట్ల మున్సిపల్ మెప్మాలో లోన్డబ్బుల దుర్వినియోగం కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుం చి 7 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మరో 85 లక్షల లోన్ డబ్
వానకాలం 2023లో రైతులకు పంట రుణపరిమితిని పెంచి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లో రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు నిర్దేశించిన బ్యాంకు లింకేజీ రుణాలను వందశాతం పంపిణీ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, సెర్ప్ సీఈవో సందీప్కు
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ.. తక్కువ వడ్డీరేటుకే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నది. బ్యాంకింగ్ సంస్థలతో పోల్చితే అగ్గువకే ఈ లోన్లు లభిస్తుండటం గమనార్హం. ఐదేండ్ల గరిష్ఠ కాలపరిమితితో ఉన్న ఈ రుణాలను 9 �