ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లో రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు నిర్దేశించిన బ్యాంకు లింకేజీ రుణాలను వందశాతం పంపిణీ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, సెర్ప్ సీఈవో సందీప్కు
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ.. తక్కువ వడ్డీరేటుకే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నది. బ్యాంకింగ్ సంస్థలతో పోల్చితే అగ్గువకే ఈ లోన్లు లభిస్తుండటం గమనార్హం. ఐదేండ్ల గరిష్ఠ కాలపరిమితితో ఉన్న ఈ రుణాలను 9 �
తెలంగాణ ఖజానాకు మరో వెయ్యికోట్ల రూపాయలు చేరనున్నాయి. బాండ్ల విక్రయం ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది
అత్యవసరంగా నగదు కావాలనుకున్నప్పుడో లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడో.. మన ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై రుణాలు తీసుకోవచ్చు. దీనివల్ల ఎఫ్డీలకు వచ్చిన ఆటంకం ఏమీ ఉండదు.
రంగారెడ్డి జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబురాన్నంటాయి. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన�
పరారీ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాజాగా మరో కేసు నమోదు చేసింది. కెనరా బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను రూ.55.27 కోట్లు మోసం చేశాడన్నదానిపై ఎఫ్ఐఆర్ దాఖలైనట్
నిర్దేశిత రుణ లక్ష్యాలను పూర్తి స్థాయి లో అందించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అ న్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన స మావేశ మందిరంలో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి హవేలిరాజు తో
కర్షక మిత్ర కింద ప్రతి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి 50 లక్షలు ఇవ్వనున్నట్లు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు స్పష్టం చేశారు. కేడీసీసీబీ బ్యాంకు సమావేశ మందిరంలో సోమవారం జరిగిన బ్యాంక్ 101వ స�
ముంబై, జూన్ 18: ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యవసాయం చేయలేకపోతున్నానని, హెలికాప్టర్ కొనుక్కొని అద్దెకు తిప్పుకునేందుకు రూ.6.6 కోట్ల రుణం ఇవ్వాలని కోరుతూ బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నాడో రైతు. మహా�
తెలంగాణ రాష్ట్రంలో 76 పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) ప్రాజెక్టుల కోసం రూ.8,809 కోట్ల రుణం మంజూరు చేసినట్టు ఇరెడా సీఎండీ ప్రదీప్కుమార్ దాస్ చెప్పారు. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్
రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఆర్డీసీ) రుణాలు తీసుకోవడానికి రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసింది. దీంతో కొత్త రోడ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయింది. కార్పొరేషన్ తీసుకున్న రుణాలతో ర�
వీధి వ్యాపారులకు లాభం చేకూర్చేలా డిజిటల్ పేమెంట్స్పై అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసీ అంబర్పేట సర్కిల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తే అదనంగా బ్యా�