ఆంధ్ర సాహిత్యానికి అజరామరమైన సేవ చేసిన వాడు నన్నయ్య. విభిన్నమైన లిపిరూపాన్ని సంతరించుకున్న తెలుగువాఙ్మయచరిత్రను కొత్త పుంతలు తొక్కించిన వాడు నన్నయ. భారతీయ భాషలన్నీ హల్లుతో అంతమయ్యే భాషలు కాగా కేవలం ఒక
ఒక దేశ సంస్కృతి అక్కడి ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రభావితం చేస్తుంది. సంస్కృతిలో సాహిత్యం, కళలూ ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇవి వ్యక్తుల మానసిక జగత్తుతో సంపర్కించి, వ్యక్తి చేతనను తీర్చిదిద్
ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నో కులాలు, వర్గాలు, వాదాలుగా తమ అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటాయి. సాహిత్యంలో తన ప్రత్యేక అస్తిత్వాన్ని బలంగా రాసి సంకలనాలుగా ముద్రించాయి. మంగలి అస్తిత్వ సాహిత్యం ప్రత్యేకంగా ఇ�
‘కవిత్వం అవసరమే ..కానీ ఎందుకో తెలిస్తే !’ అని ఓ రచయిత ఛలోక్తి విసిరాడు . మోండ్రియాన్ అనే చిత్రకారుడు యదార్థ్ధం క్రమేణా కళను తొలగించి దాని స్థానాన్ని ఆక్రమిస్తుందని అభిప్రాయపడ్డాడు. యదార్థ్ధంలో లోపించిన �
నిజాం పాలనాకాలంలో ప్రారంభమైన ఆనాటి ‘నిజాం రాష్ర్టాంధ్ర సారస్వత పరిషత్తు ఈ నాటి ‘తెలంగాణ సారస్వత పరిషత్తు’ కు సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది. నాటి నుంచి నేటి వరకు నిరంతరంగా తెలుగు భాషా సాంస్కృతిక వికాసానికి ఘ�
ప్రపంచ సాహితీ నందనవనంలో వికసించిన తొలి కథాగ్రంథ కుసుమం బృహత్కథ. ఇది పురుడు పోసుకొన్న నేల తెలంగాణ ప్రాంతం జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల పుణ్యక్షేత్రం కావడం తెలంగాణ వారందరికీ గర్వకారణం. అది కోటిలింగాలన