అపార లోకజ్ఞానము, అకుంఠిత యోగదీక్ష కలిగి సామాజిక శ్రేయస్సును కాంక్షించే సిద్దప్ప, పద్యం రాయడం కోసం అనేక వస్తువులను ఎన్నుకున్నాడు. ఇచ్చ వచ్చినట్లుగా చెప్పగలిగిన చేవ ఉండటం వల్ల సూటిగా పద్యాన్ని పఠితకు చేర�
అమ్మల వల్ల వచ్చాం మనం. అమ్మల కోసం బతుకుదాం మనం. రండి, అందరమూ ప్రకటి ద్దాం.‘పంచభూతాల కన్నా అమ్మ గొప్పది’ అని. అమ్మ అమ్మ కాకపోయి ఉంటే మనకు ఆ పంచభూతాలు తెలిసేవి కావు. అమ్మ మనకు మూలం అని మననం చేసుకుంటూ మనం మనుషుల�
పచ్చటి పైరు పంటలతో కళకళలాడే గ్రామవాసులు జరుపుకొనే పండుగలలో అతి ముఖ్యమైంది బతుకమ్మ పండుగ. ఈ పండుగ రోజున దూరప్రాంతాలలో ఉన్న తమ ఇంటి ఆడబిడ్డలను పిల్లా పాపలతో సహా పిలిపించుకొని సంప్రదాయబద్ధంగా పండుగను జరు�
కవిత్వ వస్తువుకు కాలం చెల్లనంతవరకు కవి హృదయాలు ప్రజ్వరిల్లుతూనే ఉంటాయి. కలం ఎప్పుడూ తనను తాను పదును పెట్టుకుంటూనే ఉంటుంది. సాహిత్యంలో మానవతావాదం అనేది ఉన్నప్పుడు ‘స్త్రీవాదం’
దసరాకు ఒకట్రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మను జరుపుకొంటారు. ఆ రోజు బతుకమ్మను పెద్దగా పేర్చుకుంటారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. ఆడబిడ్డలను పిలుచుకుంటారు.