‘కథలు వాలేందుకు కొమ్మలు లేని స్థితిలో గత నాలుగేండ్లుగా ముల్కనూరు ప్రజాగ్రంథాలయం కథల పోటీలు నిర్వహించి వందల కొత్త కథల రచనకు మూలమైంది. రచయితకు కాకుండా కథకే గుర్తింపునిచ్చి ఎందరో నవ యువ కథకులను ఈ అక్షరయజ్�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం క్రమక్రమంగా దశదిశలా వ్యాపించి రాష్ట్ర సాధన డిమాండ్ ఊపందుకున్నది. దీనికి కారణం తెలంగాణలోని అన్నివర్గాలు ఏకతాటిమీది కొచ్చి అనేక విధాలుగా చేసిన మేధోమథనం. ముఖ్యంగా, ఆత్మగౌ
కొత్తతరం ప్రజా గాయకుల్లో సాయిచంద్ ఒక గాన సునామీ. ఒక సాంస్కృతిక విస్ఫోటనం. మలిదశ తెలంగాణ ఉద్యమ గమనానికి సాయిచంద్ ఒక సాంస్కృతిక రహదారిగా భాసిల్లా డు. తెలంగాణ ఉద్యమ సముద్ర గర్భంలో దాగిన బడబానలాన్ని తన పాట�