అని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రశంసించిన ప్రముఖ కవి, అధ్యాపకుడు ఆచార్య ఎండ్లూరి సుధాకర్. ఆయన కవిత్వం చదువుతుంటే జాషువా గుర్తొస్తారు. ఆయన వందలాది మంది కవులకు స్ఫూర్తిప్రదాత. నాలుగు దశాబ్దాలపాటు దళిత
గిరిజనులు తమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. తద్వారా తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు. ఈ క్రమంలో భాషే వారికి ఆధారభూతంగా నిలుస్తున్నది. భాషకు, సంస్కృతికి అవినాభావ సంబంధం ఉన్నది. భాషా, లిపి లే�
అంతేకాకుండా దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ, రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మనకు తెలిసిందే. మరైతే ఈ పండుగ రోజున భోగ�
అంటూ ప్రతి పదంలో తెలంగాణ శౌర్య పటిమను, వైభవాన్ని నిక్షిప్తం చేసుకొన్న ఈ గీతం, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావెళ్ళ వెంకట రామారావు కలం నుండి జాలువారింది. సాయుధ పోరాట సమయంలో సమరయోధులకు స్ఫూర్తిగా నిలిచి, తెలం
తెలుగు నేలమీద అనాదిగా అపూర్వమైన జానపద కళావారసత్వం విరాజిల్లుతూ ఉన్నది. భావి కళల నిర్మాణానికి అవసరమయిన పునాదిలాంటి ఆకారాలను జానపద కళలు అందిస్తాయనటంలోఎటువంటి అతిశయోక్తిలేదు. జానపదులు అంటే పల్లె ప్రజలు.
తెలంగాణ మాగాణంలో కవితాధార లు ప్రవహింప చేసి న మొదటితరం కవయిత్రులలో చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ అగ్రగణ్యులు. 80వ దశకంలో అభినవ మొల్లగా పేరుగాంచిన కవి పండితురాలు. తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే విదు