మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం ఆనవాయితీ. సిండికేట్లకు అవకాశం ఇవ్వకుండా, లక్కీ లాటరీలో లైసెన్స్ ఎవరికి దక్కిందో వారే దుకాణం నిర్వహించేలా చూడటం ఈ విధానం ప్రధాన లక్ష్యం. లేదంటే విచారణ లేకుండా �
ఎక్సైజ్ శాఖ నిర్వహించిన మద్యం టెండర్లో ఏకంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి పాల్గొనడం.. లక్కీడిప్లో మద్యం షాపు అలాట్ కావడం.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న విద్యాశాఖ చర్యలకు దిగుతు న్న సమయంలో కాంగ్రెస్ నేతలు �
మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో టెన్షన్ మొదలైంది. కిక్కు ఎవరికి దక్కనున్న దో.. మరికొన్ని గంటల్లో తేలిపోనున్నది. మద్యం షాపు టెండర్లకు నేడు అధికారులు డ్రా తీయనున్నారు. దీంతో ‘అదృష్టం ఎవరిని వరి�
ఉమ్మడి పాలమూరులో మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. కిక్కు ‘లక్కు’ తమను వరిస్తుందా..? లేదా..? అంటూ గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. ఈసారి లక్ష్మీ కటాక్షం ఎవరిని వరించబోతుందోన�
మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి రిజర్వేషన్ల వివరాలతోపాటు గడిచిన రెండేళ్లకు సంబంధించి మద్యం అమ్మకాల వివరాలను అందచేయాలని హైదరాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అని
రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి రెండు నెలల ముందే మద్యం దుకాణా(వైన్స్)లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నది. గత టెండర్కు సంబంధించి లైసెన్స్ల గడువు ఇంకా ముగియక ముందే కొత్త నోటిఫికేషన్ జారీచేసింది.
ఆదాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఆశావాహుల నుంచి అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నది. మద్యం దుకాణాల లైసెన్సులు, దరఖాస్తుల ద్వారా రెవెన్యూ రాబట్టేందుకు పూనుకున్నది. ఏకంగా మ
బార్ పక్కన స్కూల్ ఎలా నడుస్తుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన జిల్లా విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్కూల్పై పూర్తి నివేదిక సమర్పించాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ‘అదిగో బార్�
ఇటీవల బాలికలపై వేధింపులు అధికమయ్యాయి. తల్లిదండ్రులు అనుక్షణం తమ బిడ్డలను కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంటే.. కొన్ని పాఠశాలల పక్కనే మద్యం దుకాణాలు ఉండడంతో తాగిన మత్తులో చాలా మంది ఇప్పటికే న్యూసెన్�
మద్యం దుకాణాల వద్ద మందుబాబులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మద్యం దుకాణాల పరిసర ప్రాంతాలలో సిట్టింగ్లేస్తూ బార్లను తలపించేలా వ్యవహరిస్తున్నారు. చీకటి పడిందంటే చాలు రాత్రి 11 గంటల వరకు ఆయా మద్యం దుక�
ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తు గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 దుకాణాలకు 85వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1700 క�
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో నేడు ఉదయం 6 నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్లు మూసివేస్తూ ట్రై కమిషన�
కరీంనగర్ ఐఎంఎల్ డిపో అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారింది. దుకాణాలకు మద్యం కేటాయింపులో అవకతవకలకు పాల్పడుతూ ఉద్యోగులు పెద్ద ఎత్తున డబ్బు దండుకుంటున్నట్లు తెలిసింది. డిపో అధికారులకు సంబంధం లేకుండా స్ట�
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలు హోలీ పండుగా ప్రశాంతంగా జరుపుకోవాలని, మద్యం మత్తులో ఎలాంటి అల్లర్లు, గొడవలకు పోకుండా సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. హోలీ �