ఢిల్లీలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. దేశ రాజధానిలో (New Delhi) వరుసగా ఐదు రోజులపాటు వైన్ షాపులు (Wine Shopes) మూతపడనున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami), జీ20 సమావేశాల (G20 summit) సందర్భంగా ప్రభుత్వ సెలవులు ప్రకటించిం�
2023-25 సంవత్సర కాలానికి గానూ కొత్త మద్యం పాలసీలో భాగంగా లైసెన్స్ల జారీ కోసం సోమవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్లో లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపునకు డ్రా నిర్వహించారు. కలెక్టర్ ఆర్వీ �
నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 102 మద్యం షాపులకు 2023-25 సంవత్సరానికి నిర్వహించిన టెండర్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. అధికారుల అంచనాలను తారుమారు చేస్తూ మున్నుపెన్నడూ లేని విధంగా పెద్ద సం
రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్లు (2023-25) రెండేండ్లకు గానూ టెండర్ల ప్రక్రియ గడువు శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన టెండర్ల ప్రక్రియకు దరఖాస్తులు అధి�
రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్లు (2023-25) రెండేండ్లకు గానూ టెండర్ల ప్రక్రియ గడువు శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన టెండర్ల ప్రక్రియకు దరఖాస్తులు అధి�
జిల్లాలో మద్యం దుకాణాలకు వెల్లువలా దరఖాస్తులు వస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని 19 మండలాలు 2 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 47 మద్యం దుకాణాలు ఉన్నాయి. 2021-23 మద్యం టెండర్ల కాలపరిమితి నవంబర్ నెలతో ముగియ నుండగ
మద్యం దుకాణాల టెండర్లకు శుక్రవారం జిల్లా ప్రొహిబిషనర్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 18వరకు దరఖాస్తులు స్వీకరించి ఈ నెల 21న డ్రా పద్ధతిలో షాపులు కేటాయించనున్నారు. తొ
మద్యం దుకాణాల టెంటర్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో శుక్రవారం వివరాలు వెల్ల�
మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. వరంగల్ జిల్లాలోని 63, హనుమకొండ జిల్లాలో 65 మద్యం దుకాణాలకు ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ శాఖ హన�
సంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల రిజర్వేషన్ ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ మేరకు జిల్లాలో 2023-25కు గానూ నూతన మద్యం పాలసీ ద్వారా రిజర్వేషన్లను కలెక్టర్ శరత్ ఖరారు చేశారు. 2023 డిసెంబర్ 1 నుంచి 2025
2023-25 సంవత్సరాలకు సంబంధించి మద్యం దుకాణాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా ఎక్సైజ్ శాఖ టెండర్లు నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్�
మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పాత మద్యం పాలసీ నవంబర్ 30తో ముగియనుండగా కొత్తగా జారీ చేసే లైసెన్సులు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మనుగడలోకి వస్తాయి. ఈ నెల 4 నుంచి ద
2,620 దుకాణాలకు 66,452 దరఖాస్తులు చివరి రోజే 36,762 దరఖాస్తులు ఒక్కో లైసెన్సు కోసం 25 మంది పోటీ ప్రభుత్వానికి రూ.1,329 కోట్ల ఆదాయం హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు శనివారం లక్కీడ్రా ద�
మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు జారీ | మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్