మండల కేంద్రంలోని మూడు వైన్ షాపుల్లోకి చొరబడి మద్యం సీసాలు ఎత్తుకెళ్లిన 51 మందిపై కేసు నమోదు చేసినట్లు టేకులపల్లి సీఐ టి.సురేశ్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. గణ�
మద్యం వాహనాల కు సంబంధించి కొన్నాళ్లుగా వాణిజ్య పన్నులశాఖ, ఎక్సైజ్ శాఖల మధ్య నెలకొన్న ‘ఈ-వే బిల్లుల’ వివాదం చివరికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా చేసింది. డిపోల నుంచి మద్యం రవాణా వాహనాలు బయటకు
రోడ్లపై మహిళలను వేధించినా పట్టించుకునే వారు లేరు.. మద్యం దుకాణాల ముందు సాయంత్రం ఆరు అయ్యిందంటే చాలు.. వాహనాలు పార్కు చేసి, రోడ్లు బ్లాక్ చేస్తున్నా కనీస చర్యలు తీసుకోకపోవడంతో పోకిరీలు, మందుబాబుల ఆగడాలు మ
పట్టణంలో బారు, మద్యం దుకాణాల పక్కనే సిట్టింగ్లకు అవకాశాలు ఉన్న ప్పటికీ కొత్త వెంచర్లు మందుబాబుల అడ్డాగా మారాయి. తద్వారా ఆ పక్కనే నివాస ముంటున్న కాలనీల వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. తిరిగి శనివారం ఇవన్నీ తెరుచుకోనున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మద్యం ఏరులైపారింది. మద్యం దుకాణాలు, బార్లు కికిరిసిపోయాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో రూ.37.27కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సోమవారం అర్ధరాత్రి వరకు మద్యం అమ్మేందుక�
ఢిల్లీలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. దేశ రాజధానిలో (New Delhi) వరుసగా ఐదు రోజులపాటు వైన్ షాపులు (Wine Shopes) మూతపడనున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami), జీ20 సమావేశాల (G20 summit) సందర్భంగా ప్రభుత్వ సెలవులు ప్రకటించిం�
2023-25 సంవత్సర కాలానికి గానూ కొత్త మద్యం పాలసీలో భాగంగా లైసెన్స్ల జారీ కోసం సోమవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్లో లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపునకు డ్రా నిర్వహించారు. కలెక్టర్ ఆర్వీ �
నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 102 మద్యం షాపులకు 2023-25 సంవత్సరానికి నిర్వహించిన టెండర్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. అధికారుల అంచనాలను తారుమారు చేస్తూ మున్నుపెన్నడూ లేని విధంగా పెద్ద సం
రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్లు (2023-25) రెండేండ్లకు గానూ టెండర్ల ప్రక్రియ గడువు శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన టెండర్ల ప్రక్రియకు దరఖాస్తులు అధి�
రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్లు (2023-25) రెండేండ్లకు గానూ టెండర్ల ప్రక్రియ గడువు శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన టెండర్ల ప్రక్రియకు దరఖాస్తులు అధి�
జిల్లాలో మద్యం దుకాణాలకు వెల్లువలా దరఖాస్తులు వస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని 19 మండలాలు 2 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 47 మద్యం దుకాణాలు ఉన్నాయి. 2021-23 మద్యం టెండర్ల కాలపరిమితి నవంబర్ నెలతో ముగియ నుండగ
మద్యం దుకాణాల టెండర్లకు శుక్రవారం జిల్లా ప్రొహిబిషనర్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 18వరకు దరఖాస్తులు స్వీకరించి ఈ నెల 21న డ్రా పద్ధతిలో షాపులు కేటాయించనున్నారు. తొ
మద్యం దుకాణాల టెంటర్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో శుక్రవారం వివరాలు వెల్ల�
మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. వరంగల్ జిల్లాలోని 63, హనుమకొండ జిల్లాలో 65 మద్యం దుకాణాలకు ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ శాఖ హన�