సంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల రిజర్వేషన్ ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ మేరకు జిల్లాలో 2023-25కు గానూ నూతన మద్యం పాలసీ ద్వారా రిజర్వేషన్లను కలెక్టర్ శరత్ ఖరారు చేశారు. 2023 డిసెంబర్ 1 నుంచి 2025
2023-25 సంవత్సరాలకు సంబంధించి మద్యం దుకాణాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా ఎక్సైజ్ శాఖ టెండర్లు నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్�
మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పాత మద్యం పాలసీ నవంబర్ 30తో ముగియనుండగా కొత్తగా జారీ చేసే లైసెన్సులు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మనుగడలోకి వస్తాయి. ఈ నెల 4 నుంచి ద
2,620 దుకాణాలకు 66,452 దరఖాస్తులు చివరి రోజే 36,762 దరఖాస్తులు ఒక్కో లైసెన్సు కోసం 25 మంది పోటీ ప్రభుత్వానికి రూ.1,329 కోట్ల ఆదాయం హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు శనివారం లక్కీడ్రా ద�
మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు జారీ | మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్