రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాల కోసం గురువారం ఒకరోజే 10వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 25వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ఈసారి మద్యం షాప్ల ఏర్పాటుకు ఆశించిన మేర దరఖాస్తులు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి రెండు నెలల ముందే మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నది. గతంలో ఉన్న టెండర్ లైసెన్స�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరువైంది. జిల్లాలో మొత్తం 32 మద్యం షాపుల్లో 11 వైన్స్లకు బుధవారం వరకు ఒక్క కూడా దరఖాస్తు రాలేదు. గతంలో రూ.2 లక్షలు మాత్రమే ఉన్న టెండర్ దరఖాస్తు ఫీజును ర
ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాల నిర్వహణ కోసం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం 30 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లార
రంగారెడ్డిజిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు స్పందన కరువైంది. టెండర్లు దాఖలు చేయడానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉన్నది. అయినప్పటికీ టెండర్లు దాఖలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపటంలేదు. జిల్లాలో సరూర�
రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీని ఖరారు చేసిన నేపథ్యంలో వ్యాపారులు టెండర్ వేయాలా? వద్దా? అనే డైలమాలో పడిపోయారు. దరఖాస్తు ఫీజు భారీగా పెంచిన కారణంగా వ్యాపారుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. కాంగ్రెస్ ప్�
రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి రెండు నెలల ముందే మద్యం దుకాణా(వైన్స్)లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నది. గత టెండర్కు సంబంధించి లైసెన్స్ల గడువు ఇంకా ముగియక ముందే కొత్త నోటిఫికేషన్ జారీచేసింది.
జిల్లాలో 2025-27 సంవత్సరానికి మద్యం షాపుల టెండర్స్ (గెజిట్) ప్రక్రియ ప్రారంభించినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర
Harish Rao | రేవంత్ రెడ్డి ఓ యూటర్న్ ముఖ్యమంత్రి అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆదాయం పెంచుకునేందుకు రేవంత్ సర్కార్ అడ్డదారులు వెతుక్కుంటుందని మండిప�
అందిన కాడికి ఆదాయం రాబట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ సరార్ చర్యలకు ఉపక్రమించింది. ఎక్సైజ్ శాఖ ద్వారా వైన్స్ టెండర్ల రూపంలో రాబడికి రంగం సిద్ధం చేసింది. కొత్త షాపులకు దరఖాస్తు రుసుమును ఏకంగా రూ.3 లక్షలకు �
Liquor shops | జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు 2025- 27 సంవత్సరానికి గాను 4 ఎస్సీ, ఒకటి ఎస్టీ, రెండు గౌడ కులస్తులకు రిజర్వేషన్ ప్రకారం లక్కి డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు
నాలుగు నెలల ముందుగానే మద్యం షాపులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న వైన్స్ గడువు వచ్చే డిసెంబర్తో ముగియనుంది.
బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ల మీద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిది ప్రేమ కాదు డ్రామా అని చెప్పడానికి ప్రభుత్వం విడుదలచేసిన మద్యం టెండర్ల నోటిఫికేషన్ నిదర్శనంగా నిలుస్తున్నది.
ప్రభుత్వ అనుమతులు లేకుండా శివారులలో మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. శనివారం హనుమాన్ జయంతి వేడుకల నేపథ్యంలో ఉద యం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలం టూ ఉత్తర్వులు జారీ అయ్యాయ