మద్యం షాపులు | వ్యాపారంలో ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుక కోసమే దేశంలో ఎక్కడా లేనివిధంగా వైన్ షాపులలో సీఎం రిజర్వేషన్లు కల్పించారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస�
మద్యం దుకాణాలు | రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ప్రకారం జిల్లాలో రిటైల్ మద్యం దుకాణాలను 2021-23 సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీలు, గౌడ కులస్తులకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ననుసరించి రిజర్వేషన్ మేరకు లాటరీ ద్�
గౌడ్లకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్ల కేటాయింపు తర్వాతే దరఖాస్తులకు గడువు జీహెచ్ఎంసీ వెలుపల 5 కి.మీ వరకు ఒకటే పన్ను నూతన మద్యం పాలసీ ఖరారు.. ఉత్తర్వులు జారీ హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ప్ర�
హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం కొత్త విధానానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దుకాణాల అనుమతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2021-23 సంవత్సరానికి చెందిన నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయగా.. దుకా�
సైదాబాద్ : సైదాబాద్ సింగరేణికాలనీలో అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుబ్బి�
దళితులకు 10 శాతం గౌడ్లకు 15 శాతం గిరిజనులకు 5 శాతం రోడ్ల మరమ్మతుకు మరో 100 కోట్ల రూపాయలు రెడ్డి బాలికల హాస్టల్కు 1,261 గజాల జాగ వచ్చే ఏడాదినుంచి 7 వైద్య కాలేజీలు ప్రారంభం వేగంగా 4 సూపర్ స్పెషాల్టీ దవాఖానల నిర్మా�
కీలక నిర్ణయం తీసుకున్న కేబినెట్.. ఇక మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు | సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్నది. ఈ సందర్భంగా మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకున్నది. మద్యం దుకాణాల్�
సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ) : పాతబస్తీ బోనాల నేపథ్యంలో ఆది, సోమవారాల్లో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్�
Liquor shops: రాష్ట్ర ప్రభుత్వం మహమ్మారి కట్టడి కోసం కొన్ని కఠిన ఆంక్షలు విధించింది. అందులో భాగంగానే మద్యం అమ్మకాలకు కూడా పరిమితులు వర్తింపజేసింది.
మద్యం ప్రియులకు చేదు వార్త | ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ అమలులోకి రానుండటంతో మద్యం అమ్మకాల వేళలను సైతం ప్రభుత్వం కుదించింది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తె�
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ రాజధానిలో ఆరు రోజుల పాటు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన కొద్దిసేపటికే నగరంలో మద్యం దుకాణాల ముందు జనం బారులుతీరారు. మందు�
మందుబాబులకు గుడ్ న్యూస్ | మందుబాబులకు రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. నేటి నుంచి ఆ రాష్ర్టంలో బీర్లు చాలా తక్కువ రేటుకు లభించనున్నాయి.