జిల్లాలో మద్యం షాపుల కేటాయింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు శంషాబాద్లోని మల్లికా కన్వెన్షన్ హాల్లో జరుగనున్న కార్యక్రమంలో లక్కీ డ్రా తీసి షాపులను కేటాయించనున్న�
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మద్యం టెండర్లకు అనూహ్యమైన పోటీ నెలకొన్నది. దుకాణాన్ని దక్కించుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తమతోపాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లపై మంచి రోజు చూసుకొని �
మద్యం షాపుల నిర్వహణకు టెండర్లు పోటెత్తాయి. చివరి రోజు దండిగా దరఖాస్తులు దాఖలయ్యాయి. ఒక్కరోజే నిజామాబాద్లో 2028, కామారెడ్డిలో 695 అప్లికేషన్లు రావడం విశేషం. నోటిఫికేషన్ వెలువడిన మొదట్లో పెద్దగా టెండర్లు రా
ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 82 మద్యం దుకాణాలకు 3,969 దరఖాస్తులు వచ్చాయి. దాంతో జిల్లాలో రూ 79.38 కోట్ల ఆదాయం సమకూరింది.
Liqour Shops Tender | మద్యం దుకాణాల దరఖాస్తులకు అనూహ్య స్పందన వచ్చింది. చివరిరోజు శుక్రవారం నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో వచ్చే రెండేండ్లకు మద్యం దుకాణాల లైసెన్స్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అధికారులు ఆదేశించారు. అందరికీ అవకాశాలు కల్పించాలని స�
2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ద్వారా మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా విశేష స్పందన లభిస్తున్నది. కామారెడ్డి జిల్లాలోని 49 మద్యం దుకాణాలకు గాను వ్యాప్తంగా ఇప్పటి వరకు 171 దరఖాస్తులు వచ్చాయి. గురు�
రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల కోసం అన్ని జిల్లాల వారీగా దరఖాస్తులు విరివిగా వస్తున్నాయి. ఈ నెల 4 నుంచి 10 వరకు 6,913 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిప
రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి తెలంగాణ ఎక్సైజ్ రూల్స్-2012 ప్రకారం.. మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల కోసం అన్ని జిల్లాల వారీగా శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది.
మద్యం దుకాణాల టెం డర్ల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇం దుకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేయగా, శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 2021-23 దుకాణాల కాలపరిమితి న వంబర్తో ముగియనుండగా �
Liquor Tender | రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇదే �
నిత్యం ముప్పూటలా తాటి చెట్టు ఎక్కి కల్లు గీసి పొట్ట పోసుకునే గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నది. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం.. �
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి మద్యపాన నిషేధానికి వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలోని నివారీ జిల్లాలో గల ఓ మద్యం దుకాణం ముందు ఆవులను కట్టేసి.. అక్కడికి వచ్చి పోయేవారికి ‘మద్యం కాదు.. ఆ