తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన రేవంత్ రెడ్డి సర్కార్కు మద్యం వ్యాపారుల నుంచి గట్టి దెబ్బ తగిలినైట్లెంది. మద్యం టెండర్ల పేరుతో ఆదాయం సమకూర్చుకోవాలని ఆశించగా లిక్కర్ వ్యాపారుల నుంచి అ�
రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. శనివారం అర్ధరాత్రి వరకు 89,344 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
కొత్త మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. రెండేళ్ల కాల వ్యవధి కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. శనివారం చివరి రోజు కావడ�
నిజామాబాద్ జిల్లాలోని మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనున్నది. శుక్రవారం పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారె�
Liquor Shops | రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు శుక్రవారం ఒక్కరోజే భారీగా దరఖాస్తులు వచ్చాయి. నిన్నటివరకు 25వేల దరఖాస్తులు రాగా.. శుక్రవారం ఒక్కరోజే 25వేల దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఇప్పటివరకు 50వేల దరఖాస్తులు వచ్చాయ
రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాల కోసం గురువారం ఒకరోజే 10వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 25వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ఈసారి మద్యం షాప్ల ఏర్పాటుకు ఆశించిన మేర దరఖాస్తులు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి రెండు నెలల ముందే మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నది. గతంలో ఉన్న టెండర్ లైసెన్స�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరువైంది. జిల్లాలో మొత్తం 32 మద్యం షాపుల్లో 11 వైన్స్లకు బుధవారం వరకు ఒక్క కూడా దరఖాస్తు రాలేదు. గతంలో రూ.2 లక్షలు మాత్రమే ఉన్న టెండర్ దరఖాస్తు ఫీజును ర
ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాల నిర్వహణ కోసం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం 30 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లార
రంగారెడ్డిజిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు స్పందన కరువైంది. టెండర్లు దాఖలు చేయడానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉన్నది. అయినప్పటికీ టెండర్లు దాఖలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపటంలేదు. జిల్లాలో సరూర�
రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీని ఖరారు చేసిన నేపథ్యంలో వ్యాపారులు టెండర్ వేయాలా? వద్దా? అనే డైలమాలో పడిపోయారు. దరఖాస్తు ఫీజు భారీగా పెంచిన కారణంగా వ్యాపారుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. కాంగ్రెస్ ప్�
రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి రెండు నెలల ముందే మద్యం దుకాణా(వైన్స్)లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నది. గత టెండర్కు సంబంధించి లైసెన్స్ల గడువు ఇంకా ముగియక ముందే కొత్త నోటిఫికేషన్ జారీచేసింది.
జిల్లాలో 2025-27 సంవత్సరానికి మద్యం షాపుల టెండర్స్ (గెజిట్) ప్రక్రియ ప్రారంభించినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర
Harish Rao | రేవంత్ రెడ్డి ఓ యూటర్న్ ముఖ్యమంత్రి అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆదాయం పెంచుకునేందుకు రేవంత్ సర్కార్ అడ్డదారులు వెతుక్కుంటుందని మండిప�