మంచిర్యాల జిల్లాకు సంబంధించిన మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. సోమవారం నస్పూర్ పట్టణంలోని పీవీఆర్ గార్డెన్లో 2025-27కు సంబంధించిన మద్యం షాపులను లక్కీ లాటరీ ద్వారా కేటాయించారు. ఉదయం 11 గంట�
మద్యం దుకాణాల లైసెన్స్ల జారీ కోసం సోమవారం మెదక్ బోధన్రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్లో లాటరీ పద్ధ్దతిలో వైన్షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నేతృత్వంలో క
యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం మద్యం దుకాణాల డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దుకాణాల లైసెన్సు ల జారీ కోసం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలోని ఓ ఫంక్షన్ హాలులో కలెక్టర్ హనుమంత రావు సమ�
మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో టెన్షన్ మొదలైంది. కిక్కు ఎవరికి దక్కనున్న దో.. మరికొన్ని గంటల్లో తేలిపోనున్నది. మద్యం షాపు టెండర్లకు నేడు అధికారులు డ్రా తీయనున్నారు. దీంతో ‘అదృష్టం ఎవరిని వరి�
ఉమ్మడి పాలమూరులో మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. కిక్కు ‘లక్కు’ తమను వరిస్తుందా..? లేదా..? అంటూ గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. ఈసారి లక్ష్మీ కటాక్షం ఎవరిని వరించబోతుందోన�
2025-27 సంవత్సరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మద్యం వ్యాపారానికి సంబంధించిన వైన్స్ టెండర్ల గడువు ఈ నెల 23తో ముగియగా దరఖాస్తులకు సంబంధించిన డ్రా ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలో నిర్వ�
మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించిన రూల్స్ను రూపొందించి, ప్రభుత్వమే వాటిని ఉల్లంఘించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ విధానాల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదని తేల్చిచెప�
liquor shop | రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాల లైసెన్స్ కోసం ప్రభుత్వం విధించిన దరఖాస్తు గడువు ఈ నెల 18తో ముగిసింది. మొత్తం 89,344 దరఖాస్తులు వచ్చాయి. 23న డ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటాయించాల్సి ఉండగా ప్రభుత్వం అనూహ్యంగా త
తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన రేవంత్ రెడ్డి సర్కార్కు మద్యం వ్యాపారుల నుంచి గట్టి దెబ్బ తగిలినైట్లెంది. మద్యం టెండర్ల పేరుతో ఆదాయం సమకూర్చుకోవాలని ఆశించగా లిక్కర్ వ్యాపారుల నుంచి అ�
రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. శనివారం అర్ధరాత్రి వరకు 89,344 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
కొత్త మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. రెండేళ్ల కాల వ్యవధి కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. శనివారం చివరి రోజు కావడ�
నిజామాబాద్ జిల్లాలోని మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనున్నది. శుక్రవారం పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారె�
Liquor Shops | రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు శుక్రవారం ఒక్కరోజే భారీగా దరఖాస్తులు వచ్చాయి. నిన్నటివరకు 25వేల దరఖాస్తులు రాగా.. శుక్రవారం ఒక్కరోజే 25వేల దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఇప్పటివరకు 50వేల దరఖాస్తులు వచ్చాయ