Telangana | మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడంతోపాటు అధికార పార్టీ నాయకులను సంతృప్తి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తున్నది. అడిగిందే తడవుగా లేదనకుండా ఏ4 ఎలైట్ మద్యం మాల్స్కు లైసెన్స్�
మహబూబ్నగర్ మున్సిపాలిటీకి చెందిన అద్దె వ్య వహారంలో బినామీల దందా కొనసాగుతున్నది. రాజ కీయ పలుకుబడి ఉన్న కొందరు అధికారులతో కుమ్మ క్కై మున్సిపల్ ఖజానాకు గండి కొడుతున్నారు.
Lok Sabha Polls | తెలంగాణలో ఈ నెల 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్లపై జనం ఎక్కువ మంది గుమిగూడటంపై ఆంక్షలు విధిస్తూ మూడు కమిషనరేట్లకు సంబంధించిన పోలీస్ క�
Liquor shops | పండుగలు, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లోని కొన్ని తేదీలలో ఢిల్లీలో లిక్కర్ దుకాణాలు మూసి వేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీచేసింది. దేశ రాజధాని ఢిల్లీలో లోక�
పక్కరాష్ట్రమైన మహారాష్ట్రలోని దేశీదారు మద్యం కామారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. జిల్లాలోని పలుచోట్ల డంప్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతజరుగుతున్నా తమకేమీ పట్టనట్లుగా ఎక్సైజ్ శాఖ నిర్లక్�
మండలంలో మద్యం షాపు యజమానులు సిండికేట్ దందాకు తెరలేపారు. అధిక లాభాలు గడించేందుకు బెల్టుషాపుల నిర్వాహకులతో ఒప్పందం చేసుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. మండలంలోని 24 గ్రామాల్లో ఆరు మద్యం షాపులు ఉన్నాయి.
Liquor Shops | ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. దాంతో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య న�
Wine Shops | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు.
Liquor Shops: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రేపు వన్డే వరల్డ్కప్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. కానీ రేపే ఢిల్లీలో మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నారు. ఆ నగరంలో ఆదివారం ఎటువంటి మద్యం సేల్స్ ఉండవు. మద�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్ చేయాలని వైన్స్, బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది.
2023-2025 సంవత్సరానికిగానూ ఐదు ఏజెన్సీ జిల్లాల్లో అతి తక్కువగా దరఖాస్తులు వచ్చిన 22 షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఆఖరి తేదీగా ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. 29న ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీడ�