ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుతో గురువారం ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. చేనులో పనిచేనులో పనిచేస్తుండగా.. ఒక్కసారి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాదిగూడ మండలంలో నలుగురు, బేల మండలంలో �
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ దురుగాలులతో కూడిన వర్షం కారణంగా జనం ఇబ్బందులు పడ్డారు. వీధులు జలమయంగా మారాయి.
రాష్ట్రవ్యాప్తంగా శనివారం పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి చెందారు. తూప్రాన్లో ఇద్దరు బాలురు, కామారెడ్డి జిల్లాలో ఓ మేకలకాపరి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు, ఒక ఎద్దు మృతిచెందిన ఘటన మక్తల్ మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. మక్తల్ మండలం సూపర్పల్లిలో పిడుగుపాటుకు గురై భవన నిర్మాణ కార్మికుడు అంజప్ప(30) మృతిచెందాడు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో గురువారం గాలిదుమారానికి చింతకాయ రాలిందని ఏరుకోబోయి పిడుగుపాటుకు గురై టేకు రంగవ్వ(59) మృతిచెందింది. మనువడు శ్రీధర్తో కలిసి చెట్టు వద్దకు వెళ్ల్లిన కొద్ది సమయానికే పిడుగుపడగ�
Lightning | రాష్ట్రంలోని పలు జిల్లాలో పిడుగులు, మెరుపులతో అకాల వర్షం కురిసింది. మహబూబ్నగర్ జిల్లాలో పిడుగుపడి ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగులు పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు.